కిష్టాపూర్ గ్రామంలో దర్గానెల ఫాతియా పూజలు నిర్వహించారు…

On: Friday, October 31, 2025 8:04 PM

ఏ9 న్యూస్ తూప్రాన్, మెదక్, అక్టోబర్ 31:

మెదక్ జిల్లా తూప్రాన్ మండల కేంద్రంలో ని కిష్టాపూర్ గ్రామ శివారులో లక్ష్మప్ప భజన భక్త మండలి ఆధ్వర్యంలో దర్గాకు ప్రార్థనలు చేశారు అనంతరం భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు అదేవిధంగా భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించాం అని అన్నారు

11 Nov 2025

Leave a Comment