మెదక్

సుప్రీంకోర్టు సీఎజేఐపై దాడి కేసు: రాకేష్ కిషోర్‌ను వెంటనే అరెస్టు చేయాలి – దళిత సంఘాల డిమాండ్…..

November 16, 2025

ఎ9 న్యూస్, మాసాయిపేట – నవంబర్ 16: భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్. గావాయి గారిపై జరిగిన దాడికి నేటితో 37 రోజులు పూర్తయ్యినా, దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్న రాకేష్ కిషోర్ను....

అందెశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటు:

November 10, 2025

అందెశ్రీ కుటుంబానికి ప్రగాఢ సంతాపం పలు సంఘాల నాయకులు వెల్లడి. మాసాయిపేట మెదక్ నవంబర్ 10 తెలంగాణ రాష్ట్ర కవి, ఉద్యమకారుడు, సాహితీవేత్త అందెశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటు అని అంబేద్కర్ సంఘం....

ప్రముఖ కవి రచయిత అందెశ్రీ కన్నుమూత….

November 10, 2025

  హైదరాబాద్:నవంబర్10 ప్రముఖ కవి రచయిత అందెశ్రీ కన్నుమూశారు. సోమవారం తెల్లవారు జామున హైదరాబాద్ లాలాగూడ లోని తన నివాసంలో ఆదివారం రాత్రి అస్వస్థతకు గురి కాగా దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటీన ఆయన్ను....

పర్యావరణ సంరక్షణలో ముందడుగు — రామాయపల్లిలో 300 మొక్కల నాటడం….

November 6, 2025

సానీక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో “పర్యావరణాన్ని కాపాడుకోవాలి” అనే సంకల్పంతో గ్లోబల్ గ్రీన్ రివల్యూషన్ మూవ్‌మెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృష్ణ ప్రసాద్ రెడ్డి గారి స్టార్ X వారి సహకారంతో చిన్న శంకరంపేట్ మండలం,....

స్కూల్ బ్యాగులు, షూస్ పంపిణీ కార్యక్రమం – కోమటిపల్లి తండా….

November 6, 2025

  సానీక్ష ఫౌండేషన్ మరియు SS ఫౌండేషన్ సౌజన్యంతో రామాయంపేట పరిధిలోని కోమటిపల్లి తండాలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు మరియు షూస్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో SS ఫౌండేషన్ అధ్యక్షులు నాని....

మానవతకు మారు పేరు — సానిక్ష ఫౌండేషన్ సహాయం చందాపూర్ గ్రామంలో ప్రశంసలు పొందింది….

November 6, 2025

  చిన్న శంకరంపేట్ మండలం, చందాపూర్ గ్రామానికి చెందిన వడ్ల సాయి ప్రసాద్ నాలుగు సంవత్సరాల క్రితం జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అప్పటి నుండి బెడ్ రెస్ట్‌లో ఉన్నాడు. ఈ సందర్భంలో సానిక్ష....

చేవెళ్ల బస్సు ప్రమాదంపై “నిరుపేదల హక్కుల సాధన సమితి” తరఫున జిల్లా కన్వీనర్ మూర్తి ఆగి రెడ్డి గారు చేసిన స్పందన….

November 5, 2025

  1. ప్రభుత్వం బాధ్యత వహించాలి: బస్సు ప్రమాదంలో మరణించిన కుటుంబాలను ప్రభుత్వం దత్తత తీసుకోవాలి, వారిని నిర్లక్ష్యం చేయరాదు. 2. ఉద్యోగావకాశాల కల్పన: మరణించిన ప్రతి వ్యక్తి కుటుంబానికి కనీసం ఒక ప్రభుత్వ....

ఆన్లైన్ గేమ్స్ ఆడి అప్పుల పాలు.. కానిస్టేబుల్ ఆత్మహత్య!….

November 5, 2025

  సంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కల్హేరు మండలానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ సందీప్ (సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఏడాది నుంచి విధులు నిర్వహిస్తున్నాడు) రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ....

పశువులు ఆరోగ్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి….

November 4, 2025

  గుండ్రెడ్డిపల్లి లో విజయవంతంగా ఉచిత పశు వైద్య శిబిరం. ఎ9 న్యూస్ తూప్రాన్ నవంబర్, 4. పశువులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే వాటి పట్ల ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం అని....

తెలంగాణలో భారీ అగ్నిప్రమాదo…..

November 3, 2025

  పఠాన్‌చెరు పారిశ్రామిక వాడలోని రూప కెమికల్స్ పరిశ్రమలో ఇవాళ(ఆదివారం) భారీ అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదం ధాటికి భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. మంటలు దట్టంగా వ్యాపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకి గురవుతున్నారు. ఈ విషయంపై....

Previous Next