తాజా వార్తలు
జర్నలిస్టులు ఏప్రిల్ 6 వ తేదీ లోపు అప్లై చేసుకోండి….
హైదరాబాద్ :మార్చి 29: తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టులు అక్రెడిటేషన్ కార్డుల కోసం ఏప్రిల్ 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఐ అండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్ ప్రియాంక సూచించారు. ఈ మేరకు విడుదల....
కొత్తగా 2 లక్షల పెన్షన్లు: మంత్రి సీతక్క….
Mar 29, 2026, తెలంగాణ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. కొత్తగా లక్ష పింఛన్లు మంజూరు చేశామని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 2 లక్షల పింఛన్లు ఇస్తామని మంత్రి....
48 గంటల్లో ఉపాధిహామీ జాబ్ కార్డు..,.
Mar 29, 2026, ఆసిఫాబాద్: కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకంలో పలు మార్పులు చేసింది. పథకం పేరును వీబీజీ రామ్ జీగా మారుస్తూ పనిదినాలు పెంచింది. సమయానికి వేతన చెల్లింపులు, ఆలస్యానికి పరిహారం....
ఎస్సీ సంక్షేమ శాఖకు రూ.30 కోట్లు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం.,..
Mar 29, 2026, తెలంగాణ : కులంతర వివాహాలను ప్రోత్సహించడానికి, వేధింపుల చట్టం కింద సహాయం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ సంక్షేమ శాఖకు రూ.30 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులను....
IE100 2026లో రేవంత్ రెడ్డి 25వ స్థానం – జాతీయ రాజకీయాల్లో ప్రభావం పెరుగుతోంది
‘ఇండియన్ ఎక్స్ప్రెస్’ అత్యంత శక్తివంతమైన 100 మంది భారతీయుల జాబితా (IE100) 2026లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 25వ స్థానంలో నిలిచారు. గతేడాది 28వ స్థానంలో ఉన్న ఆయన మూడు స్థానాలు ఎగబాకారు.....
ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలు పెంపు…..
హైదరాబాద్:మార్చి 29: జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారు లకు భారత జాతీయ రహదారుల సంస్థ కీలక సమాచారం అందించింది, 2026 27 ఆర్థిక సంవత్స రానికి సంబంధించి ఫాస్టా గ్, వార్షిక పాస్....
ఏప్రిల్ 1 నుండి కొత్త రూల్స్….
హైదరాబాద్:మార్చి 28: కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంతో పాటు, ఇన్ కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 అమలులోకి రానున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా జీతభత్యాలు పొందే ఉద్యోగుల్లో ఆసక్తి, ఆందోళన వ్యక్తమవుతోంది. 2026 ఏప్రిల్....
ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత పై అవగాహన కలిగి ఉండాలి. -అర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి….
రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా ఉజ్వల ట్రస్ట్ సహకారంతో అడవి దూది కాయల ఏరివేత…. ఆలూరు మండలం లోని మచ్చర్ల గ్రామం నుండి దేగాం మిర్ధపల్లి గ్రామాల మీదుగా ఆర్మూర్ వెళ్లే రహదారులు ఉన్నటువంటి....
మిడ్ మానేర్ గేట్లు ఎత్తివేత…
రాజన్న జిల్లా: మార్చి 28: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం కొదురుపాక మిడ్ మానేర్ రిజర్వాయర్ నీటిమట్టం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. శనివారం ఉదయం 6 గంటల నాటికి నీటి....
మూసీ నది తీరాన ఓంకారేశ్వర ఆలయం…..
ఆలయ నిర్మాణానికి నేడు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన.. హైదరాబాద్:మార్చి 28 మూసీ నది పరీవాహక ప్రాంత అభివృద్ధి పనులకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా తొలి అడుగుగా, గండిపేట....
















