తాజా వార్తలు

ఆర్మూర్ లో… ఘనంగా శాంతి ర్యాలీ….

April 5, 2026

*జెండా ఊపి ప్రారంభించిన అధ్యక్షుడు రమేష్ జాన్… – అంబేద్కర్ విగ్రహానికి నివాళులు … – అంబేద్కర్ చౌరస్తా నుండి పెర్కిట్ వరకు కొనసాగిన ర్యాలీ…. A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఈస్టర్ పండుగను....

నవవధువు ఆత్మహత్య – కల్లేడి గ్రామంలో విషాదం….

April 5, 2026

  A9 న్యూస్ ప్రతినిధి: నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండలం కల్లేడి గ్రామంలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. బాన్సువాడకు చెందిన నవవధువు అఖిల (30) ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. గత....

అంబేద్కర్ దిమ్మె చుట్టు మరమత్తులు చేయించాలని వినతి…..

April 4, 2026

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద దిమ్మె చుట్టు మరమత్తులు అంబేద్కర్ జయంతి లోపు చేయించాలని అంబేద్కర్ మాల సంఘం పోచమ్మ....

మాల సంఘం భవనం పునః నిర్మాణం కొరకు నిధులు మంజూరుకు వినతి…..

April 4, 2026

  చట్టం ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని పోచమ్మ గల్లి 13వ వార్డు లో గల అంబేద్కర్ మాల సంఘం శిథిల అవస్థలో ఉన్నది కావున మాల సంఘం భవనం పునః నిర్మాణం....

ప్రజా ప్రభుత్వం – ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ నిర్వాహన…..

April 3, 2026

  A9న్యూస్ రిపోర్టర్ జక్రాన్ పల్లి : ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన గ్రామసభ ను గ్రామ సర్పంచ్ బండి పద్మ సత్యం గార్ల అధ్యక్షతన సమక్షంలో నిర్వహించారు, అనంతరం వారు మాట్లాడుతూ....

ఇంటెన్షిప్ లో పాల్గొన్న ఆదర్శ పాఠశాల మరియు కళాశాల విద్యార్థులు….

April 2, 2026

  A9 న్యూస్ రిపోర్టర్ జక్రాన్ పల్లి : ఇంటెన్షిప్లభాగంగా తెలంగాణ ఆదర్శ పాఠశాల మరియు జూనియర్ కళాశాల విద్యార్థులు ఆర్మూర్ పట్టణంలోని శ్రీ సాయి టెక్నాలజీ మరియు కంప్యూటర్ ఎసెన్షియల్ షాపులలో 4వ....

CM RF చెక్కుల పంపిణి కార్యక్రమం….

April 2, 2026

  A9 న్యూస్ రిపోర్టర్ జక్రాన్ పల్లి : ఈరోజు జక్రాన్ పల్లి మండలంలోని తొర్లికొండ గ్రామంలో 16 మందికి 5,49,000 రూపాయలు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేయడం జరిగింది, CMRF లబ్ధిదారులు....

Cmrf చెక్కుల పంపిణీ – హర్షం వ్యక్తo చేసిన లబ్దిదరులు….

April 2, 2026

  ఏర్గట్ల మండలం తొర్తి గ్రామం లో తోపారం నంధిత -లోకేష్ 19000, ఈర్గాల లహరి – నాగార్జున్ 60000, గంగారాజుల లక్ష్మి 23000, రాజరాపు పూర్ణ – నరేందర్ 39000 గార్లకు అనారోగ్యం....

పెర్కిట్ చెరువులో కలుషితం – వేలాది చేపల మృతి…..

April 2, 2026

పెర్కిట్ చెరువులో జరిగిన ఈ ఘటనపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెరువులోకి ఎక్కడి నుంచి కాలుష్య నీరు చేరుతోందో వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మత్స్యకారులు తమ....

భారతీయ జనతా పార్టీ హైకమాండ్ అల్టిమేటం: మున్సిపల్ ఎన్నికల నిధుల దుర్వినియోగంపై కఠిన చర్యలు…..

March 30, 2026

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) హైకమాండ్ పార్టీ వ్యవహారాలపై మరింత లోతుగా సమీక్ష చేపట్టినట్టు సమాచారం. ఎన్నికల కోసం కేటాయించిన నిధుల వినియోగంలో పారదర్శకత లోపించిందని, కొన్ని....

Previous Next