తాజా వార్తలు
తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్త్ ఏటీఎంలు….
హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య పరీక్షల కోసం గంటల తరబడి నిరీక్షించే అవస్థలకు రిపోర్టుల కోసం రోజుల తరబడి ఎదురు చూసే ఇబ్బందులకు ముగింపు పలికేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధ మైంది, పేదలకు....
తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదల….
ఎల్లుండి నుంచి దరఖాస్తుల స్వీకరణ….. హైదరాబాద్:ఏప్రిల్ 13: తెలంగాణలో 2026 సంవత్సరానికి గాను ఉపాధ్యాయ అర్హత పరీక్ష నోటిఫికేషన్ సోమవారం విడుదల అయింది, ఈ నెల ఏప్రిల్ 15 నుంచి 30 వరకు....
“సాయి వోకేషనల్ జూనియర్ కాలేజ్, ఆర్మూర్ – ఇంటర్ ఫలితాల్లో అద్భుత విజయాలు!”…..
ఈరోజు ఇంటర్మీడియట్ ఫలితాలలో సాయి ఒకేషనల్ కాలేజ్ విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారు. ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు 1000 మార్కులకు గాను 1) తమ్మల రాజు కంప్యూటర్ సైన్స్ 931/1000 2)....
ఇంటర్ ఫలితాలలో రాష్ట్రస్థాయి మార్కులతో క్షత్రియ విద్యార్థుల ప్రభంజనం ….
నేడు ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయి మార్కులతో క్షత్రియ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనిపించారు ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీ గ్రూప్ నందు ఎస్ నిర్ణయ శ్రీ 1000 మార్కులకు గాను....
తెలంగాణలో భగభగ.. 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు…
Apr 12, 2026, తెలంగాణ : రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగింది. రెండు జిల్లాలను మినహాయించి రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ను దాటాయి. 20 జిల్లాల్లో 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు....
కాసేపట్లో ఇంటర్ ఫలితాలు.. విద్యార్థుల్లో ఉత్కంఠ …..
Apr 12, 2026, తెలంగాణ ఇంటర్మీడియెట్ మొదటి, రెండవ సంవత్సరం పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఆదివారం, ఏప్రిల్ 12న ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. హైదరాబాద్లోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ప్రభుత్వ....
ఆర్మూర్లో విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మె మూడో రోజు….
ఆర్మూర్ డివిజనల్ కార్యాలయంలో తెలంగాణ విద్యుత్ ఆర్టీసన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె మూడో రోజుకు చేరుకుంది. బుధవారం నుండి ప్రారంభమైన ఈ సమ్మె, తమ సమస్యలు....
సంగారెడ్డి జిల్లాలో అమానుష ఘటన….
అంగన్వాడీ టీచర్ ను చెట్టుకు కట్టేసి చితకబాదిన గ్రామస్తులు… సంగారెడ్డి జిల్లా:ఏప్రిల్ 09: మనుషుల్లో మానవత్వం రోజు రోజుకు చచ్చిపోతోం ది, సంగారెడ్డి, జిల్లాలో ఏ తప్పు చేయని మహిళపై గ్రామస్థులంతా విచక్షణా....
TGSRTC ఉద్యోగుల సహజ మరణానికి UBI రూ.10 లక్షల బీమా….
Apr 09, 2026: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) గుడ్ న్యూస్ చెప్పింది. తమ బ్యాంకులో శాలరీ అకౌంట్ కలిగిన సిబ్బందికి సామాజిక భద్రతను మరింత పెంచుతూ....
పాస్ పోర్ట్ కనబడుట లేదు పోలీస్ స్టేషన్ లో బాధితుడి ఫిర్యాదు…
A9 న్యూస్ రిపోర్టర్ ,జక్రాన్ పల్లి : జక్రాన్ పల్లి మండలంలోని తొర్లికొండ గ్రామానికి చెందిన సిద్దుల అరుణ్ కుమార్ అనే వ్యక్తి 01/04/2026 బుధవారం రోజున అతని ధ్విచక్ర వాహనం పై....















