తాజా వార్తలు
ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత పై అవగాహన కలిగి ఉండాలి. -అర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి….
రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా ఉజ్వల ట్రస్ట్ సహకారంతో అడవి దూది కాయల ఏరివేత…. ఆలూరు మండలం లోని మచ్చర్ల గ్రామం నుండి దేగాం మిర్ధపల్లి గ్రామాల మీదుగా ఆర్మూర్ వెళ్లే రహదారులు ఉన్నటువంటి....
మిడ్ మానేర్ గేట్లు ఎత్తివేత…
రాజన్న జిల్లా: మార్చి 28: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం కొదురుపాక మిడ్ మానేర్ రిజర్వాయర్ నీటిమట్టం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. శనివారం ఉదయం 6 గంటల నాటికి నీటి....
మూసీ నది తీరాన ఓంకారేశ్వర ఆలయం…..
ఆలయ నిర్మాణానికి నేడు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన.. హైదరాబాద్:మార్చి 28 మూసీ నది పరీవాహక ప్రాంత అభివృద్ధి పనులకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా తొలి అడుగుగా, గండిపేట....
జాతీయ బీసీ కమిషన్ ఛైర్పర్సన్ గా సాధ్వీ నిరంజన్ జ్యోతి….
సాధ్వీ నిరంజన్ జ్యోతి జాతీయ బీసీ కమిషన్ ఛైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించడం ద్వారా దేశంలో సామాజిక న్యాయం, వెనుకబడిన వర్గాల సంక్షేమానికి మరింత బలాన్ని తీసుకురానున్నారు. ఉత్తర్ ప్రదేశ్కు చెందిన ఆమె రాజకీయ జీవితంలో....
TG తల్లిదండ్రుల సంరక్షణ బిల్లు 2026….
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత సమాజంలోని ఓ కీలక సమస్యకు స్వస్తి చెప్పేందుకు ముందడుగు వేసింది. తల్లిదండ్రులకు ఓ వయసు వచ్చాక పిల్లలే తోడుండాలి. కానీ.. ప్రస్తుతం చాలా....
కూరగాయల రైతులకు కిసాన్ ఐడీ కార్డులు- ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు సర్కారు నిర్ణయం…
*215 కోట్లతో ప్రోత్సాహకాలు… *50 శాతం సబ్సిడీతో పందిళ్లు,పరికరాలు… *సాగుకు రుణాలు.. పంటకు మార్కెటింగ్…. *కోతుల బెడద నివారణకు సోలార్ ఫెన్సింగ్…. *వచ్చే ఐదేండ్లలో 2.50 లక్షల ఎకరాల విస్తరణ టార్గెట్…. హైదరాబాద్ :....
తెలంగాణ ప్రజలకు చల్లని కబురు.. వచ్చే మూడ్రోజులు వర్షాలు, ఈ జిల్లాలకు అలర్ట్….
తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలో నేటి నుంచి మూడ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు....
ఈసారి మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి….
రేషన్ లబ్ధిదారులకు ఈసారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మూడు నెలల (ఏప్రిల్, మే, జూన్) బియ్యం ఒకేసారి ఏప్రిల్లోనే అందించనున్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పౌరసరఫరాల శాఖ ఈ పంపిణీకి అన్ని....
నేటి నుంచి ఐపీఎల్ ధమాకా షురూ….
ప్రారంభంలోనే హై వోల్టేజ్ మ్యాచ్… హైదరాబాద్:మార్చి 28: టి20 వరల్డ్ కప్ లో భారత జట్టు జర్థయాత్రను చూసి మూడు వారాలు గెలిచాయి వరుసగా రెండోసారి ప్రపంచ కప్ సాధించిన టీమిండియా కు....
ఆర్మూర్లో శ్రీ రాములవారి కళ్యాణం అంగరంగ వైభవంగా……
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని నవనాథ సిద్దుల గుట్టపై ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ రాములవారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరగగా, భక్తులు....















