తాజా వార్తలు
మెదక్ జిల్లాలో హల్దీ డ్యాంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి….
మెదక్ జిల్లా మాసాపేట మండలం హకీంపేట్ సమీపంలోని హల్దీ డ్యాంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం....
నేడు గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల….
Mar 24, 2026: TGSET-2026 ఫలితాలు ఈరోజు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 1:30 గంటలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఫలితాలను ప్రకటిస్తారు. SC, ST, BC, జనరల్ విభాగాల్లో 5వ తరగతి నుండి....
హైదరాబాద్కు 915 ఎలక్ట్రిక్ బస్సులు….
Mar 24, 2026: తెలంగాణ : హైదరాబాద్ రవాణాలో కొత్త దశ ప్రారంభం. పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద హైదరాబాద్కు 915 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరైనట్లు కేంద్రం తెలిపింది. CESL నేతృత్వంలో ఈకేఏ....
వచ్చే రెండ్రోజులు పొడి వాతావరణం….
ఈ నెల 26 నుంచి 29 వరకు మోస్తరు వర్షాలు పడే చాన్స్-వాతావరణ శాఖ వెల్లడి… హైదరాబాద్, మార్చి 24 : బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి, ఉత్తరాంధ్ర కోస్తా తీర ప్రాంతంలో ఉన్న....
త్వరలో 100 నియోజకవర్గాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్….
Mar 24, 2026: రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరం నుంచి 100 నియోజకవర్గాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ (TPS) ప్రారంభం కానున్నాయి. నర్సరీ నుండి ఇంటర్ వరకు ఒకే ప్రాంగణంలో ఇంగ్లీష్ మీడియం,....
స్పోర్ట్స్ డిఎన్ఏ క్రికెట్ టోర్నమెంట్ విజేత ఆర్మూర్….
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నవ్య భారతి గ్లోబల్ మోడల్ స్కూల్ లో నిర్వహించిన కోర్స్ డిఎన్ఏ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా ఆర్మూర్ క్రికెట్ అకాడమీ జట్టు నిలిచింది.....
ఈనెల 31న వీర హనుమాన్ విజయాత్ర ….
కార్య శూరుడు. క్రమశిక్షణపరుడు. స్నేహ శిలుడు. రామభక్తుడు. వక్రటిమ కలిగిన వానరవీరుడు శ్రీ వీర హనుమాన్ విజయాత్ర ఈ నెల 31న ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి హనుమాన్ టెంపుల్ వద్ద విజయాత్ర....
📰 తెలంగాణలో అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తత: కార్యకర్తల అరెస్టులు, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు….
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా Bharatiya Janata Party పిలుపు మేరకు నిర్వహించిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. మేదక్ జిల్లా పరిధిలోని ఉమ్మడి రామాయంపేట మండలం నుంచి అసెంబ్లీకి బయలుదేరిన బీజేపీ కార్యకర్తలను....
నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం….
హైదరాబాద్:మార్చి 23: తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం సోమవారం జరగనుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 5 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్ లో ఈ భేటీ జరగనుంది,ఈ సమావేశంలో సుమారు....
నేడు రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ….
హైదరాబాద్:మార్చి 23: ప్రజా పాలనలో ఎన్ని సమ స్యలు ఎదురైనా రైతుల సంక్షేమాన్ని ఆపడం లేదని రేవంత్ చెప్పారు. ఆదివారం దాదాపు 3600 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నామన్నారు.....















