తాజా వార్తలు

సాయుధ పోరాట విరమణ ప్రకటించిన మావోయిస్టు లకు స్వాగతం….. 

October 17, 2025

  ఎ9 న్యూస్ డెస్క్, హైదరాబాద్ : మావోయిస్టు పొలిట్ బ్యూరో మెంబర్ తో పాటుగా 61 మంది అక్టోబర్ 15 న సాయుధ పోరాట విరమణ ప్రకటించిన తదుపరి నేడు మావోయిస్టు పార్టీ....

మండలంలోని పలు గ్రామాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే భూపతిరెడ్డి….

October 16, 2025

  నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం జక్రాన్ పల్లి మండలంలోని ఆర్గుల్, మునిపల్లి గ్రామలల్లో తెలంగాణ ప్రభుత్వం మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన నిజామాబాదు రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతి....

మెదక్ జిల్లా అగ్రహారం, గవ్వలపల్లిలో తాగునీటి కొరత – ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు….

October 16, 2025

  మెదక్: అగ్రహారం మరియు గవ్వలపల్లి గ్రామాల ప్రజలు తాగునీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామపంచాయతీ మరియు సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. “ప్రతి నెల....

అనుకూలమైన పరిస్థితులు ఏనాడో కనుమరుగైనాయి…

October 15, 2025

  ఎ9 న్యూస్ డెస్క్, అక్టోబర్ 15: భారతదేశంలో దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంథా ఆధారంగా సాయుధ పోరాటానికి అనుకూలమైన పరిస్థితులు ఏనాడో గతించిపోయినవి. చాలా ఆలస్యంగా నైనప్పటికీ సిపిఐ మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో....

మీసేవ ఇంటర్నెట్ సేవలు యజమానులకు ఆదేశాలు….

October 15, 2025

  దళారులు డీల్స్ ఎక్కువ డబ్బులు వసూలు చేస్తే పై అధికారులకు రిపోర్ట్ ఇస్తాము. ఎ9 న్యూస్ ,చేగుంట, అక్టోబర్ 15: మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో ఉదయము 11:00 గంటలకి తహశీల్దార్....

ఈ చదువు చదవలేకపోతున్నాను” సూసైడ్ నోట్ రాసి గురుకుల విద్యార్ధిని ఆత్మహత్య…

October 15, 2025

  ప్రేమ వేధింపులే కారణమని బాలిక తండ్రి ఆరోపణ . మహబూబ్‌నగర్ జిల్లా రంగారెడ్డిగూడా పరిధిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ప్రియాంక(17) మూడు రోజుల క్రితం....

పీఎం కిసాన్ నిధుల్లో గందరగోళం: భార్యభర్తలిద్దరికీ డబ్బులు, మృతుల ఖాతాలకు జమ….

October 15, 2025

  31 లక్షల అనుమానాస్పద ఖాతాలు గుర్తించిన కేంద్రం – రాష్ర్టాలకు తక్షణమే తనిఖీల ఆదేశం.   దేశంలోని అర్హ రైతులకు కేంద్రం అందిస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ అమలులో భారీ....

కమ్మర్ పల్లి మండలంలోని బషీరాబాద్ ఐటిఐ కళాశాలను సందర్శించిన కలెక్టర్….

October 15, 2025

హైదరాబాద్ పల్స్ న్యూస్ అక్టోబర్ 14, (బాల్కొండ) నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండలంలోని బషీరాబాద్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పరిశ్రమిక శిక్షణ కేంద్రాన్ని (ఐటీఐ) జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం సందర్శించారు.....

కృష్ణవేణి పాఠశాల బస్సు కిందపడి మూడేళ్ల చిన్నారి దుర్మరణం…..

October 15, 2025

  హైదరాబాద్ పల్స్ న్యూస్, అక్టోబర్ 14 (బాల్కొండ): నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలోని రహత్‌నగర్ గ్రామంలో సోమవారం ఉదయం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో మూడు సంవత్సరాల చిన్నారి మృతి చెందడం గ్రామంలో తీవ్ర....

మోర్తాడ్ బాలికల పాఠశాలలో క్రీడా దుస్తులు వితరణ ….

October 15, 2025

  హైదరాబాద్ పల్స్ న్యూస్ అక్టోబర్ 14, (బాల్కొండ) నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినుల క్రీడా ప్రతిభను ప్రోత్సహించే లక్ష్యంతో రాజరాజేశ్వర ఆగ్రో ఏజెన్సీ....

Previous Next