తాజా వార్తలు

ఆర్మూర్‌లో ఐక్యత కోసం 2కే రన్….

October 31, 2025

  A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్‌లో ఐక్యత కోసం 2కే రన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఏక్తా దివాస్ వేడుకలలో భాగంగా ఆర్మూర్ పట్టణంలో “ఐక్యత కోసం 2కే రన్”....

పంట నష్టం.. ఎకరాకు రూ.10 వేలు సాయం: తుమ్మల…

October 31, 2025

  Oct 30, 2025, తెలంగాణ : మొంథా తుపాను ప్రభావంతో పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున అందిస్తామని చెప్పారు.....

ప్రపంచంలోనే నాలుగో ప్లేస్ లో హైదరాబాద్..

October 31, 2025

  తెలంగాణ రాజధాని హైదరాబాద్ మహానగరం ఖ్యాతి ప్రపంచ నలుమూలలకు వ్యాప్తి చెందుతోంది. ప్రస్తుతం దేశంలోనే మేజర్ టెక్నాలజీ హబ్ గా దినదినాభివృద్ధి చెందుతోంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న నగరాల్లో నాలుగో....

మొంథా తుఫాన్ ధాటికి ఓరుగల్లు ఆగమైంది.. ముగ్గురు మృతి….

October 31, 2025

  Oct 31, 2025, మొంథా తుఫాన్ ధాటికి వరంగల్, హనుమకొండ నగరాలు అతలాకుతలమయ్యాయి. కుండపోత వర్షం, ఈదురుగాలులకు వందలాది కాలనీలు, ఇళ్లు నీట మునిగాయి. ఎగువ గొలుసుకట్టు చెరువుల వరదనీరంతా సిటీవైపు ప్రవహించడంతో....

ఏపీలో పనిచేస్తున్నతెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్….

October 31, 2025

    Oct 31, 2025, తెలంగాణ : రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన తెలంగాణకు చెందిన 58 మంది క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగులను తిరిగి సొంత రాష్ట్రానికి పంపించేందుకు....

ఖమ్మం జిల్లాలో సిపిఎం నేత దారుణ హత్య….

October 31, 2025

  ఖమ్మం జిల్లా: అక్టోబర్ 31 ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మధిర శాసనసభ నియోజకవర్గం చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో శుక్రవారం ఉదయం సిపిఎం సీనియర్ నేత సామినేని రామారావు ను....

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాల సందర్భంగా ఆన్లైన్ ఓపెన్ హౌజ్ కార్యక్రమం నిర్వహణ – కమిషనర్ పి. సాయి చైతన్య….

October 30, 2025

  A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో గురువారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాల భాగంగా ఆన్లైన్ ఓపెన్ హౌజ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కమిషనర్ ఆఫ్ పోలీస్....

నవంబర్ 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్….

October 30, 2025

  హైదరాబాద్:అక్టోబర్ 30 ఆధార్ సంస్థ నవంబర్ 1 నుంచి కొన్ని కొత్త రూల్స్ అమలు చేయనుంది. ఇందులో భాగంగా ఇంటి నుంచే ఆధార్ కార్డుకు సంబంధించిన వివరాలు అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆధార్ సెంటర్ల....

తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్ల తో సీఎం రేవంత్ రెడ్డి, వీడియో కాన్ఫరెన్స్…

October 30, 2025

  హైదరాబాద్:అక్టోబర్ 30 తెలంగాణ లో ధాన్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అధికారులకు సూచించారు ప్రతి ఒక్కరూ ఫీల్డ్ లో ఉండవలసిందే రిపోర్టు ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై....

భారీ వరదల కారణంగా ఆలూరు, గుత్ప రహదారి తాత్కాలిక మూసివేత…..

October 30, 2025

  ఆలూరు మండలంలోని ఆలూరు,గుత్ప  గ్రామాల్లో కలిపే రహదారిపై వరద నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తుంది అర్ధరాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగిపొర్లి రహదారి పూర్తిగా మునిగిపోయింది నీటి ప్రవాహం దృతంగా....

Previous Next