తెలంగాణ

ప్రభుత్వ జూనియర్ కళాశాలల భవనాలకు కొత్త హంగులు….

October 29, 2025

  హైదరాబాద్‌:అక్టోబర్ 29 ప్రభుత్వ జూనియర్ కళాశాలల భవనాలు ఏళ్ల తరబడి మరమ్మత్తులకు నోచుకోవడం లేదు నిధుల కోసం సంబంధిత కళాశా లల ప్రిన్సిపాళ్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన కూడా నిధులు మంజూరుకాలేదు దీంతో....

ఏం చేయబోతున్నామో డిసెంబర్ 9వ చెప్తా: CM రేవంత్..

October 28, 2025

  Oct 28, 2025, ఏం చేయబోతున్నామో డిసెంబర్ 9వ చెప్తా: CM రేవంత్ తెలంగాణ : సినీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కార్మిక సంఘాల అసోసియేషన్....

బాల్య వివాహ నిరోధక చట్టంపై అవగాహన సదస్సు…..

October 28, 2025

  A9 న్యూస్ ప్రతినిధి భీమ్ గల్: నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలో బాల్య వివాహ నిరోధక చట్టంపై గ్రామ, మండల స్థాయి అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ....

పేట్రేగుతున్న వీడిసి ఆగడాలు…..

October 28, 2025

  అక్టోబర్ 28, రోజురోజుకూ పెరుగుతున్న వీడిసి సభ్యుల ఆగడాలు ఇప్పుడు ప్రజల్లో ఆగ్రహానికి దారితీస్తున్నాయి. ఇటీవలే నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తాళ్ల రాంపూర్, ఆర్మూర్ మండలం సుర్బిర్యాల్ గ్రామాల్లో జరిగిన ఘటనలు....

ప్రభుత్వ పాఠశాల బాలికల బాత్రూంలో సీక్రెట్ కెమెరా….

October 28, 2025

  కరీంనగర్ జిల్లా:అక్టోబర్ 28 మానవ మృ­గా­ళ్ల దా­రు­ణా­ల­తో బా­లి­క­ల­కు రక్ష­ణే లే­కుం­డా పో­తోం­ది. బడి­కి­పో­తే పి­చ్చి పి­చ్చి చే­ష్ట­లు చే­స్తూ ఇబ్బం­ది­ప­ట్టే ఉపా­ధ్యా­యు­లు రూ­పం­లో ఉన్న కా­మాం­ధు­లు కొం­ద­రై­తే.. అమ్మా­యిల వాష్ రూ­మ్స్‌­లో....

మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో భారీ వర్షాలు….

October 28, 2025

  హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి వాతావరణ శాఖ అధికారులు భారీ హెచ్చరిక జారీ చేశారు. మొంథా తుఫానుతో తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని....

*12 రాష్ట్రాల్లో ఎస్ ఐ ఆర్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన ఈసీ…..

October 27, 2025

  హైదరాబాద్:అక్టోబర్ 27 ప్రత్యేక సమగ్ర సవరణపై కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం కీలక ప్రకటన చేసింది, దేశంలో రెండో విడత సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ ను మంగళవారం నుంచి చేపట్టనున్నట్లు....

జక్రాన్ పల్లి మండలంలో కార్యకర్తలకు అండగా బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు వంశీ గౌడ్…..

October 27, 2025

  జక్రాన్ పల్లి మండలంలోని బ్రహ్మణపల్లి గ్రామానికి చెందిన బీజేపీ బూత్ అధ్యక్షుడు మోహన్ కు గత 10రోజుల క్రితం ప్రమాదం జరిగి కాలు విరగటంతో పరామర్శించిన బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు వంశీ గౌడ్,....

ప్రశాంతంగా కొనసాగుతున్న మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ….

October 27, 2025

  హైదరాబాద్:అక్టోబర్ 27 తెలంగాణలో మద్యం దుకాణాల ఎంపిక కోసం లాటరీ ప్రక్రియ ప్రారంభ మైంది ఆయా జిల్లాల కలెక్టర్ల సమక్షంలో డ్రా తీస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలకు 95, 137....

నవంబర్ మొదటి వారంలో ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు!….

October 27, 2025

  పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద అర్హత కలిగిన రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది రూ.6,000 ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా రూ.2 వేల చొప్పున....

Previous Next