నిజామాబాద్

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాల సందర్భంగా ఆన్లైన్ ఓపెన్ హౌజ్ కార్యక్రమం నిర్వహణ – కమిషనర్ పి. సాయి చైతన్య….

October 30, 2025

  A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో గురువారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాల భాగంగా ఆన్లైన్ ఓపెన్ హౌజ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కమిషనర్ ఆఫ్ పోలీస్....

భారీ వరదల కారణంగా ఆలూరు, గుత్ప రహదారి తాత్కాలిక మూసివేత…..

October 30, 2025

  ఆలూరు మండలంలోని ఆలూరు,గుత్ప  గ్రామాల్లో కలిపే రహదారిపై వరద నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తుంది అర్ధరాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగిపొర్లి రహదారి పూర్తిగా మునిగిపోయింది నీటి ప్రవాహం దృతంగా....

NH-44పై విషాదం – గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి….

October 30, 2025

  A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంల పరిధిలో గురువారం ఉదయం దుర్ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే — బాల్కొండ మండలం బోదేపల్లి గ్రామానికి చెందిన సుధాకర్ (48), వ్యక్తి, తన TVS....

బాల్య వివాహ నిరోధక చట్టంపై అవగాహన సదస్సు…..

October 28, 2025

  A9 న్యూస్ ప్రతినిధి భీమ్ గల్: నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలో బాల్య వివాహ నిరోధక చట్టంపై గ్రామ, మండల స్థాయి అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ....

పేట్రేగుతున్న వీడిసి ఆగడాలు…..

October 28, 2025

  అక్టోబర్ 28, రోజురోజుకూ పెరుగుతున్న వీడిసి సభ్యుల ఆగడాలు ఇప్పుడు ప్రజల్లో ఆగ్రహానికి దారితీస్తున్నాయి. ఇటీవలే నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తాళ్ల రాంపూర్, ఆర్మూర్ మండలం సుర్బిర్యాల్ గ్రామాల్లో జరిగిన ఘటనలు....

జక్రాన్ పల్లి మండలంలో కార్యకర్తలకు అండగా బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు వంశీ గౌడ్…..

October 27, 2025

  జక్రాన్ పల్లి మండలంలోని బ్రహ్మణపల్లి గ్రామానికి చెందిన బీజేపీ బూత్ అధ్యక్షుడు మోహన్ కు గత 10రోజుల క్రితం ప్రమాదం జరిగి కాలు విరగటంతో పరామర్శించిన బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు వంశీ గౌడ్,....

రెబిస్ వ్యాధి సోకి 10 ఏళ్ల బాలిక మృతి….

October 26, 2025

  Oct 26, 2025: రెబిస్ వ్యాధి సోకి 10 ఏళ్ల బాలిక మృతి తెలంగాణ : నిజామాబాద్(D) బాల్కొండ(M) కేంద్రంలో రేబిస్ వ్యాధి సోకి చిన్నారి మృతి చెందింది. గ్రామానికి చెందిన లక్షణ....

అకాల వర్షం కారణంగా తడిసిన వరి ధాన్యం కుప్పలు……

October 25, 2025

  జక్రాన్ పల్లి మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం కురిసినటువంటి అకాల వర్షం కారణంగా ఆరబెట్టిన వరి ధాన్యం తడిసి ముద్దయిందని రైతులు వెల్లడించారు, ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఇన్ని నెలల....

పోలీసు సేవలు మరువలేనివి  -కానిస్టేబుల్ ప్రమోద్ ప్రాణత్యాగం వెనకట్టలేనిది…..

October 21, 2025

  విధి నిర్వహణలో త్యాగం చేసిన వారికి కోటి రూపాయల ఆర్థిక సాయం చేస్తున్న ప్రజా ప్రభుత్వం. దొంగ రియాజ్ ను పట్టుకోడానికి సహకరించిన ఆసిఫ్ కు హోంగార్డ్ ఉద్యోగం ఇవ్వాలని డీజీపీని కోరిన....

నిజామాబాద్ క్రైం అప్డేట్….

October 19, 2025

  నిజామాబాద్ క్రైం అప్డేట్…. నిన్న పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్‌ను హత్య చేసి పరారైన రియాజ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మూడో రోజు తీవ్ర గాలింపు తర్వాత నిందితుడిని పట్టుకునేలోగయ్యారు  

Previous Next