నిజామాబాద్
వన్నెల్ కే గ్రామంలో కల్యాణ లక్ష్మి చెక్కులు, ఎల్ఓసీ పంపిణీ…..
ఆర్మూర్: నందిపేట్ మండలం వన్నెల్ (కే )గ్రామంలో ఈరోజు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కల్యాణ లక్ష్మి చెక్కులు మరియు ఎల్ఓసీ లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా అబ్బి గంగారాం....
లవ్ జిహాద్ ఘటనలపై ఆర్మూర్లో ఆందోళన…..!
కఠిన చర్యలు కోరిన నేతలు… ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలో ఈరోజు విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో దేశంలో జరుగుతున్న కొన్ని సామాజిక ఘటనలపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా....
ఆర్మూర్ 29వ వార్డులో ముత్తూట్ ఫైనాన్స్ రుణాల మేళా ఘన ప్రారంభం….
ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని 29వ వార్డు అంబేద్కర్ చౌరస్తా వద్ద ముత్తూట్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు రుణాల మేళా కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి 29వ వార్డు కౌన్సిలర్ బాత్....
పెన్షనర్ల ఆగ్రహం ఉవ్వెత్తున….
ఆర్మూర్లో నల్లబ్యాడ్జీలతో భారీ నిరసన…. ఆర్మూర్ పట్టణంలో విశ్రాంత ఉద్యోగుల సంఘ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు పెన్షనర్లు నల్లబ్యాడ్జీలు ధరించి ఆర్డీవో కార్యాలయం ముందు ఆగ్రహ నిరసన వ్యక్తం....
దేగాం గ్రామంలో బస్టాండ్ కల్వర్ట్ సమస్యకు పరిష్కార దిశగా చర్యలు….
ఆర్మూర్,ఆలూర్ మండలం: దేగాం గ్రామంలోని బస్టాండ్ సమీపంలో కెనాల్పై ఉన్న కల్వర్ట్ కుంగిపోవడంతో ఎటుకాల్వ లో మురికి నీరు నిల్వ ఉండి, బస్టాండ్ పరిసర ప్రాంతం అపరిశుభ్రంగా మారింది. దీనివల్ల దోమలు పెరిగి....
అంబేద్కర్ ఆశయాలే యువతకు దిక్సూచి.-నేషనల్ హ్యూమన్ రైట్స్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ షేక్ అనీఫ్….
ఆర్మూర్, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మహనీయునికి ఘనంగా నివాళులు అర్పించారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ షేక్ అనీఫ్....
“సాయి వోకేషనల్ జూనియర్ కాలేజ్, ఆర్మూర్ – ఇంటర్ ఫలితాల్లో అద్భుత విజయాలు!”…..
ఈరోజు ఇంటర్మీడియట్ ఫలితాలలో సాయి ఒకేషనల్ కాలేజ్ విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారు. ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు 1000 మార్కులకు గాను 1) తమ్మల రాజు కంప్యూటర్ సైన్స్ 931/1000 2)....
ఇంటర్ ఫలితాలలో రాష్ట్రస్థాయి మార్కులతో క్షత్రియ విద్యార్థుల ప్రభంజనం ….
నేడు ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయి మార్కులతో క్షత్రియ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనిపించారు ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీ గ్రూప్ నందు ఎస్ నిర్ణయ శ్రీ 1000 మార్కులకు గాను....
ఆర్మూర్లో విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మె మూడో రోజు….
ఆర్మూర్ డివిజనల్ కార్యాలయంలో తెలంగాణ విద్యుత్ ఆర్టీసన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె మూడో రోజుకు చేరుకుంది. బుధవారం నుండి ప్రారంభమైన ఈ సమ్మె, తమ సమస్యలు....
పాస్ పోర్ట్ కనబడుట లేదు పోలీస్ స్టేషన్ లో బాధితుడి ఫిర్యాదు…
A9 న్యూస్ రిపోర్టర్ ,జక్రాన్ పల్లి : జక్రాన్ పల్లి మండలంలోని తొర్లికొండ గ్రామానికి చెందిన సిద్దుల అరుణ్ కుమార్ అనే వ్యక్తి 01/04/2026 బుధవారం రోజున అతని ధ్విచక్ర వాహనం పై....












