తెలంగాణ

లొంగి పోయిన ʹమావోయిస్టుʹలకు మావోయిస్టు పార్టీ విజ్ఞప్తి…..

October 13, 2025

  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మావోయిస్టుల ప్రకటన. భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) పశ్చిమ్ సబ్ జోనల్ బ్యూరో గడ్ చిరోలీ మహారాష్ట్ర , అధికార ప్రతినిధి కే. శ్రీనివాస్విడుదల చేసిన ప్రకటన....

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనము 2010-2011…..

October 13, 2025

జక్రాన్ పల్లి మండలంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో విద్యార్థులు మాట్లాడుతూ దాదాపు 15సంవత్సరాల తర్వాత అందరిని కలిసినందుకు సంతోషంగా ఉందని అన్నారు,అలాగే చదువు....

తెలంగాణ ఆర్టిఐ అధ్యక్షురాలను శాలువాతో సన్మానం చేసిన సభ్యులు….

October 13, 2025

  ఎ9 న్యూస్ హైదరాబాద్ అక్టోబర్ 12 మెదక్ జిల్లా ఆర్టిఐ జనరల్ సెక్రెటరీ రవీంద్ర భారతి లో జరిగిన సమావేశంలో జాతీయ అధ్యక్షులు, చంటి ముదిరాజ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సూర స్రవంతి....

మిర్ధాపల్లి గ్రామంలో పేకాట పై దాడి – ఆరుగురు అరెస్ట్‌….

October 13, 2025

  A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని మిర్ధాపల్లి గ్రామ శివారులో ఆదివారం సాయంత్రం 6:00 గంటల సమయంలో పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. బొడ్డు ఆంజనేయులు అనే వ్యక్తి....

సైబర్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్‌..

October 13, 2025

  *59 మంది నిందితుల అరెస్ట్. సినిమాల పైరసీ గ్యాంగ్‌ పై తెలంగాణ సైబర్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. వివిధ ఆపరేషన్ల ద్వారా 8 రాష్ట్రాల్లోని 59 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఈ....

సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలి – జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాసరావు…

October 12, 2025

  ఎ9 న్యూస్ మెదక్ అక్టోబర్ 12 ప్రజలు సైబర్ నేరల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని జిల్లా పోలీస్ అధికారి ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, తెలియచేశారు. ఇటీవల జరుగుతున్న నేరలను గురించి ప్రస్తావిస్తూ,....

మావోయిస్టు పార్టీకి చెందిన ముగ్గురు తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. ….

October 12, 2025

  మావోయిస్టు పార్టీకి చెందిన ముగ్గురు సీనియర్ నేతలు: కుంకటి వెంకటి, మొగిలిచెర్ల వెంకటరాజు తోడెం గంగ. ఈ ముగ్గురు తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. వారు రాష్ట్ర కమిటీ....

బి.సి బిల్లు అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి జీవో సరైనద – కాదా తెలియదా?

October 12, 2025

ఎ9 న్యూస్, మాసాయిపేట – అక్టోబర్ 11: బీసీలకు 42% రిజర్వేషన్ పేరుతో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాటల్నినిలబెట్టుకోలేకపోతున్నదని బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి నవీన్ యాదవ్ తీవ్రంగా విమర్శించారు. ముఖ్యమంత్రి స్వయంగా....

ఆర్మూర్‌లో మామిడి చెట్టు నరుకుతూ ప్రమాదం – గుర్తు తెలియని వ్యక్తి మృతి…..

October 11, 2025

  A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని రాంనగర్ కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. నిన్న సాయంత్రం రామకృష్ణ అనే వ్యక్తి ఇంటి వద్ద మామిడి చెట్టును నరుకుతున్న సమయంలో ప్రమాదం జరిగింది.....

బ్రాహ్మణ పల్లి లోని మినరల్ వాటర్ ప్లాంట్ బాగు చేయించండి…

October 11, 2025

ప్రజల గోస వినబడదా: శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం. ఎ9 న్యూస్, తూప్రాన్, అక్టోబర్ 11 : మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పదో వార్డు, వెంకటాపూర్ గ్రామ పరిధిలోని బ్రాహ్మణపల్లి....

Previous Next