తెలంగాణ

గ్రూప్ -2 పరీక్ష రద్దు.. పునర్‌మూల్యంకనం చేయాలని టీజీపీఎస్సీకి ఆదేశాలు.. 

November 19, 2025

తెలంగాణలో పోటీపరీక్షలకు సిద్ధమై గ్రూప్స్ కొలువు కొట్టినవాళ్లకు భారీ షాకింగ్ న్యూస్. పదేళ్ల క్రితం నిర్వహించిన గ్రూప్ -2 పరీక్ష (Group-2)ను మంగళవారం హైకోర్టు రద్దు చేసింది. 2015-16 లో నిర్వహించిన గ్రూప్ -2....

తెలంగాణ పోలీస్ శాఖలో ఉద్యోగల భర్తీకి దరఖాస్తులు…..

November 18, 2025

  హైదరాబాద్:నవంబర్ 18 తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 2025 సంవత్సరానికి సంబంధించి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ లో ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల....

పోలీస్ స్టేషన్ గోడ దూకి పారిపోయిన ఎస్ఐ.. మెదక్ జిల్లాలో సంచలన ఘటన…..

November 18, 2025

  టెక్మాల్, (మెదక్) నవంబర్ 18: మెదక్ జిల్లా టేక్మాల్ పోలీస్ స్టేషన్లో ఒక వింతైన ఘటన చోటుచేసుకుంది. సాక్షాత్తూ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ తన పోలీస్ స్టేషన్ గోడ దూకి పారిపోయాడు. ఒక....

ప్రముఖ హోటళ్ళ యజమానుల ఇళ్లలో ఐటి సోదాలు….

November 18, 2025

  హైదరాబాద్:నవంబర్ 18 హైదరాబాద్ నగరంలో మంగళవారం మరోసారి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.ప్రముఖ హోటళ్ల చైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. నగరంలో ఏకకాలంలో 15 చోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నారు ఐటీ....

తెలంగాణ ఎంపీలపై హరీష్ రావు విమర్శలు…..

November 18, 2025

  తెలంగాణ పత్తి రైతుల సమస్యలపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 16 మంది ఎంపీలు స్పందించకపోవడం దురదృష్టకరమని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు విమర్శించారు. పొలాల్లో ఉండే దిష్టిబొమ్మలకైనా పంటను కాపాడే....

పత్తి రైతులకు మరొక దెబ్బ: నేడు (నవంబర్ 17) నుంచి రాష్ట్రవ్యాప్తంగా జిన్నింగ్ మిల్లుల బంద్….

November 17, 2025

  తెలంగాణ పత్తి రైతులు వరుస ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న వేళ, కేంద్ర ప్రభుత్వ నూతన నిబంధనలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా జిన్నింగ్ మిల్లులు ఇవాళ్టి నుంచి పూర్తిగా బంద్‌కు వెళ్లాయి. సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్....

రోజుకు మినిమమ్ రూ. 3 నుంచి 5 లక్షలు..! సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అవినీతి దందా.. ఏసీబీ దాడుల్లో వెలుగులోకి….

November 17, 2025

  డాక్యుమెంట్ రైటర్లు, ప్రైవేట్ వ్యక్తుల కనుసన్నల్లోనే పనులు…. ఒక్కరోజు తనిఖీలతోనే రిజిస్ట్రార్ ఆఫీసుల సిబ్బంది బెంబేలు… ఏసీబీ దాడులు కొనసాగితే మూకుమ్మడిగా సెలవులో వెళ్తామని హెచ్చరికలు… హైదరాబాద్ : స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో....

రోడ్డు ప్రమాదంలో 42 మంది భారతీయులు మృతి*

November 17, 2025

  సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భారత్ కు చెందిన 42 మంది యాత్రికులు మృతి చెందారు. భారతీయ యాత్రికులు ఉన్న బస్సును డీజిల్ ఢీకొట్టడంతో యాత్రికులు సజీవ దహనమయ్యారు.....

సుప్రీంకోర్టు సీఎజేఐపై దాడి కేసు: రాకేష్ కిషోర్‌ను వెంటనే అరెస్టు చేయాలి – దళిత సంఘాల డిమాండ్…..

November 16, 2025

ఎ9 న్యూస్, మాసాయిపేట – నవంబర్ 16: భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్. గావాయి గారిపై జరిగిన దాడికి నేటితో 37 రోజులు పూర్తయ్యినా, దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్న రాకేష్ కిషోర్ను....

పీఎం కిసాన్ 21వ విడత 19 న విడుదల.,….

November 16, 2025

  భారతీయ రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నుంచి మరో శుభవార్త. 21వ విడత విడుదలకు అధికారికంగా తేదీ ఖరారైంది. ఈనెల 19వ తేదీన రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి....

Previous Next