తెలంగాణ
విశ్వకర్మ సమస్యలపై సుదర్శన్ రెడ్డిని కలిసిన శ్రీరామ్ మహిపాల్…..
నిజామాబాద్.నవంబర్ 13, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా కేబినెట్ హోదాలో నియమితులైన సుదర్శన్ రెడ్డిని అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ శ్రీరామ్ మహిపాల్ సుదర్శన్ రెడ్డి స్వగృహంలో మర్యాదపూర్వకంగా....
సప్త హారతి గిరి ప్రదక్షిణ ఆహ్వాన పత్రిక….
A9 న్యూస్ ప్రతినిధి, ఆర్మూర్ : ఆర్మూర్ మండల పరిధిలోని శ్రీ నవనాథ సిద్దేశ్వర స్వామి దేవాలయం వద్ద నిర్వహించనున్న సప్త హారతి గిరి ప్రదక్షిణ ఉత్సవాల నేపథ్యంలో ఆహ్వాన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో....
మేడారం జాతరకు 3,800 బస్సులు: మంత్రి పొన్నం ప్రభాకర్……
హైదరాబాద్:నవంబర్ 13 తెలంగాణలో రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే మేడారం మహాజాతరకు కోటి మందికి పైగా భక్తులు తరలి వస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాక.. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా....
తెలంగాణలో పెరిగిన చలి….
హైదరాబాద్:నవంబర్ 13 తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత గణనీయంగా పెరగడంతో ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో దీని ప్రభావం అధికంగా ఉంది. కొమురం భీం- ఆసిఫాబాద్ జిల్లాలోని....
తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన కూరగాయల ధరలు……
వరంగల్ జిల్లా:నవంబర్ 13 తెలుగు రాష్ట్రాల్లో కూర గాయల ధరలు ప్రస్తుతం ఆకాశాన్ని చూస్తున్నాయి.. కూరగాయల ధరలు పెరగడంతో మధ్యతరగతి పై ప్రభావం పడుతుంది, పలు రకాల కూరగాయలు కిలో రూ”100కు చేరాయి,....
లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ అవినీతి పోలీసు అధికారి….
ములుగు జిల్లా:నవంబర్ 12 లంచం తీసుకుంటున్న ఎస్ఐ,కానిస్టేబుల్ ను ఏసీబీ అధికారులు మంగళ వారం రాత్రి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారిద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.డబుల్ బెడ్రూమ్ ఇంటికి....
మద్యం సేవించిన ఇద్దరు వ్యక్తులకు జైలు శిక్ష….
మద్యం తాగి ,ద్విచక్ర వాహనం నడిపిన ఇద్దరు వ్యక్తులకు మంగళవారం నాడు ఆర్మూర్ ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి గట్టు గంగాధర్ రెండు రోజుల జైలు శిక్ష విధించారని జక్రాన్ పల్లి ఎస్ ఐ....
ఢిల్లీ కారు బాంబు ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య…
హైదరాబాద్:నవంబర్ 11 ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు బ్లాస్టింగ్ ఘటన సోమవారం సాయంత్రం తీవ్ర విషాదాన్ని నింపింది, ఈ ఘటనలో మృతుల సంఖ్య తాజాగా పెరిగింది, స్థానిక ఆస్పత్రిలో చికిత్స....
_తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ అలర్ట్.. ఇక నుంచి గజగజ వణకాల్సిందే…
చలికాలం వచ్చేసింది. ఇక నుంచి గజగజ వణకాల్సిందే. తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉండటంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ తెలంగాణ....
ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటన – తాజా పరిస్థితి (నవంబర్ 11, 2025 వరకు)…..
సంఘటన స్థలం: ఢిల్లీ ఎర్రకోట (Red Fort) సమీపంలోని మెట్రో స్టేషన్ వద్ద సమయం: నవంబర్ 10, సాయంత్రం 6:52 గంటలకు వాహనం: Hyundai i20 — రిజిస్ట్రేషన్ నంబర్ HR26CE7674 📋....














