తెలంగాణ
తెలంగాణలో మళ్లీ ఎన్నికలు.. ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు…
తెలంగాణలో మళ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. లోకల్ బాడీ ఎన్నికలపై ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 24వ తేదీ లోపు లోకల్ బాడీ ఎన్నికలపై తేల్చాలని సూచించింది. మేం రిజర్వేషన్ల....
టిఆర్పీ సూర్యాపేట జిల్లా అధ్యక్ష కార్యదర్శులను సన్మానించిన తీన్మార్ మల్లన్న….
సూర్యాపేట: తెలంగాణ రాజ్యాధికార పార్టీ సూర్యపేట జిల్లా అధ్యక్షుడిగా మామిడి అంజయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శిగా మీర్ అక్బర్ ఇటీవల నూతనంగా ఎన్నికైన సందర్భంగా టిఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య....
సూర్యాపేటలో హిట్-అండ్-రన్ — కానిస్టేబుల్ కమలాకర్కు తీవ్ర గాయాలు
🔴 బ్రేకింగ్ న్యూస్ …. సూర్యాపేట జిల్లా — నాగారం శివారు వాహనాల తనిఖీ చేస్తూ విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ కమలాకర్పై వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టి పరారైంది. బలమైన ఢీకొట్టడంతో....
తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసినందుకు ప్రభుత్వ ఉపాధ్యాయుడు సస్పెన్షన్…..
కరీంనగర్ జిల్లాలో జమ్మికుంట మండలం ఘటన… కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని MPPS (గర్ల్స్) పాఠశాలలో SGTగా పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీనివాస్ను డీఈఓ సస్పెండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వంపై విమర్శాత్మక వ్యాఖ్యలు....
నూతనంగా వచ్చిన ఎస్సైని మర్యాద పూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు….
A9 ప్రతినిధి జక్రాన్ పల్లి” *ఈరోజు జక్రాన్ పల్లి మండలంలోని తొర్లికొండ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్రాన్ పల్లి పోలీస్ స్టేషన్ కి నూతనంగా వచ్చిన SI నీ, మర్యాదపూర్వకంగా కలిసారు, అనంతరం....
పుప్పాలపల్లీ గ్రామంలో దొంగల బీభత్సం – భయాందోళనలో గ్రామస్తులు….
A9 న్యూస్ ప్రతినిధి జక్రాన్ పల్లి: గత కొద్ది రోజులుగా పుప్పాలపల్లీ గ్రామాన్ని దొంగలు అలుముకుంటుండడంతో గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఇళ్ల చుట్టూ....
నేటి నుండి టెట్ పరీక్షలకు దరఖాస్తులు…..
హైదరాబాద్:నవంబర్ 15 తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ విద్యాశాఖ శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది.టెట్ పరీక్ష కోసం అభ్యర్థులు నవంబర్ 15 అంటే ఈరోజు నుంచి ఈ నెల....
నిజామాబాద్ జిల్లా – లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు… 15 మంది గాయాలు….
A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం సదాశివపల్లి సమీపంలో శనివారం ఉదయం జరిగిన బస్సు ప్రమాదం కలకలం రేపింది. నిజామాబాద్ డిపో–1కు చెందిన ఆర్టీసీ బస్సు నిజామాబాద్ నుంచి వరంగల్....
మన భద్రత మన చేతిలో – ధర్పల్లి ఎస్సై కళ్యాణి…..
A9 న్యూస్ ప్రతినిధి ధర్పల్లి: జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవం భాగంగా ధర్పల్లి మండలంలో పోలీసులు ట్రాఫిక్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు ర్యాలీలో పాల్గొని హెల్మెట్ ధరించిన....
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీకే పట్టం…..
హైదరాబాద్:నవంబర్ 13 జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘనవిజయం సాధించారు తన సమీప అభ్యర్థి (బీఆర్ఎస్) పార్టీకి చెందిన మాగంటి సునీత పై విజయం సాధించారు. ఈరోజు ఉదయం....














