తాజా వార్తలు
కానిస్టేబుల్ పై కత్తితో దాడి చేసి చంపిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలి….
ఎ9 న్యూస్ డెస్క్, హైదరాబాద్ ,అక్టోబర్ 19: అల్లాదుర్గం అసెంబ్లీ సాధన కమిటీ అధ్యక్షులు కంచరి బ్రహ్మం మాట్లాడుతూ నిజామాబాద్ పట్టణంలో నిన్న శనివారం నాడు ఒక కేసు విషయంలో పోలీసులు నేరస్తుల్ని....
రోడ్డు ప్రమాదంలో ప్రభాకర్ అనే వ్యక్తి మృతి…..
జక్రాన్ పల్లి మండలంలోని మాదాపూర్ గ్రామానికి చెందిన ప్రభాకర్ (45) అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మాధపూర్ కి చెందిన ప్రభాకర్ కి....
1500 వందల సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తులపై సంతకాలు చేసిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ….
నిత్యం ప్రజల్లో ఉంటూ, ప్రజల సమస్యలను తీర్చుతున్న రూరల్ ఎమ్మెల్యే. నిజామాబాద్ గూపన్ పల్లి బైపాస్ లో గల రూరల్ క్యాంపు కార్యాలయంలో శనివారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి....
హత్యపై సీపీ కీలక వ్యాఖ్యలు – “సాయం చేయడమే మన మనుష్యత్వం”….
A9 న్యూస్ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన ఘటనపై కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయి చైతన్య కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం సీపీ కార్యాలయంలో....
తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు 156 కోట్ల నిధులు విడుదల….
హైదరాబాద్ : రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల నిర్వహణకు ఆర్థిక శాఖ భారీ మొత్తంలో నిధులను విడుదల చేసింది. పోషకాహార పథకం (ఎస్ఎన్ పీ) కింద సరఫరా చేసిన సరుకుల బిల్లుల చెల్లింపుల నిమిత్తం.....
తెలంగాణ బంద్..వారికి డీజీపీ స్ట్రాంగ్ వార్నింగ్..
హైదరాబాద్: వివిధ పార్టీలు తలపెట్టిన బంద్ కార్యక్రమాన్ని శాంతియుతంగా జరుపుకోవాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి.శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. బంద్ పేరుతో అవాంచనీయ సంఘటనలకు గానీ, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు....
హైదరాబాద్లో షాకింగ్ ఘటన: అద్దె ఇంటి బాత్రూమ్లో సీక్రెట్ కెమెరా కలకలం….
హైదరాబాద్ నగరంలోని మధురానగర్లో ఓ అద్దె ఇంట్లో సీక్రెట్ కెమెరా వ్యవహారం కలకలం రేపింది. జవహర్నగర్కు చెందిన అశోక్ అనే వ్యక్తి, తన ఇంటిని అద్దెకు ఇచ్చిన తర్వాత గోప్యంగా కెమెరాలు అమర్చిన....
ఇందూరులో పోలీసులపై కత్తిదాడి: కానిస్టేబుల్ ప్రమోద్ మృతి, మరోకరికి గాయాలు…..
ఈ ఘటన తీవ్ర విచారం కలిగించేదిగా ఉంది. పోలీసులే రక్షణ కోసం ఉన్నవారు, వారికి తాము పనిచేసే సమయంలో ఈ తరహా ముప్పులు ఏర్పడటం సమాజానికి ఆలోచించాల్సిన విషయం. ఇది తేలికపాటి విషయం కాదు....
బ్యాంకులో ఎక్కువ డబ్బులు వేస్తున్నారా?.. ఆ పరిమితి దాటితే చిక్కులే.. ఐటీ నోటీసులు రావచ్చు…..
*సేవింగ్స్ ఖాతాల్లో రూ.10 లక్షలు దాటితే ఐటీకి సమాచారం. *అన్ని బ్యాంకు ఖాతాల్లో కలిపి ఈ పరిమితి వర్తింపు. *ఫిక్స్డ్ డిపాజిట్లు రూ.10 లక్షలు దాటినా పైకి నివేదిక. *మ్యూచువల్ ఫండ్స్, షేర్లలో....
బీసీ బందు పిలుపుకు-నిరుపేద హక్కుల సాధన సమితి కమిటీ సంపూర్ణ మద్దతు….
సిద్దిపేట మూర్తి ఆగి రెడ్డి జిల్లా కన్వీనర్ వెల్లడి. ఎ9 న్యూస్ సిద్దిపేట అక్టోబర్ 17 ప్రియమైన ప్రజలారా ,స్వామిక వాదులారా! 17 -10 -2025. న జరగబోయే ” బీసీ బందుకు....
















