తాజా వార్తలు

రౌడీ షీటర్ల ఆగడాలకు చెక్: రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు అలర్ట్!….

October 23, 2025

  భూకబ్జాలు, సెటిల్మెంట్లు, డ్రగ్స్ దందాల్లో మునిగిన రౌడీలు – కుటుంబ సమక్షంలో కౌన్సెలింగ్ నిర్ణయం. రౌడీ షీటర్లపై కఠిన నిఘా: రాష్ట్రవ్యాప్తంగా రౌడీ షీటర్ల ఆగడాలు మళ్లీ పెరిగిపోతున్నాయి. భూకబ్జాలు, సెటిల్మెంట్లు, వడ్డీ....

జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు ఎం3 వెర్షన్ ఈవీఎంలతో ఓటింగ్…

October 23, 2025

  హైదరాబాద్:అక్టోబర్ 23 జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు 211 మంది అభ్యర్థులకు సంబంధించి మొత్తం కలిపి 321 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. వాటిలో 135,81 మంది అభ్యర్థు లవి సెట్ల నామినేషన్లను అధికారులు ఆమోదించా....

మేడ్చల్ జిల్లాలో కాల్పుల కలకలం…..

October 23, 2025

  హైదరాబాద్:అక్టోబర్ 23: మేడ్చల్‌లోని పోచారంలో కాల్పులు కలకలం రేపాయి. ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు ప్రాంతంలో ప్రశాంత్ సింగ్ సోను అనే వ్యక్తిని టార్గెట్ చేస్తూ ఇబ్రహీం అనే వ్యక్తి కాల్పులు జరిపాడు....

ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనలకు చెక్!…

October 22, 2025

  హైదరాబాద్ :అక్టోబర్ 22 స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలన్న నిబంధనను ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వము ఆర్డినెన్స్ జారీ చేయనుంది, ఈ మేరకు తెలంగాణ పంచాయతీ....

జూబ్లీహిల్స్ ఎలక్షన్.. నవీన్ యాదవ్కు బిగ్ షాక్…

October 22, 2025

  జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ట్విస్టుల మీద ట్విస్టులు నెలకొంటున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ భార్య కాదంటూ ఆయన మొదటి భార్య కుమారుడు ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాడు. ఈ వివాదం....

తెలంగాణలో చెక్ పోస్టులు ఎత్తివేస్తూ ఉత్తర్వులు….

October 22, 2025

  హైదరాబాద్:అక్టోబర్ 22 తెలంగాణలో రవాణాశాఖ చెక్‌పోస్టులు తొలగిస్తూ రవాణాశాఖ చెక్ పోస్టుల విషయంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ట్రాన్స్ పోర్ట్ చెక్ పోస్ట్ లను తక్షణమే....

ముగిసిన జూబ్లీహిల్స్ నామినేషన్ల ప్రక్రియ….

October 22, 2025

  హైదరాబాద్:అక్టోబర్ 22 జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ ప్రక్రియ ముగిసింది, గతంలో లేని విధంగా ఈసారి 300కు పైగా నామినేషన్లు దాఖలు అయ్యాయి, మంగళవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3....

రెండేళ్లలో ఆసుపత్రి నిర్మాణ పనులు పూర్తి చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి….

October 22, 2025

  హైద‌రాబాద్‌: అక్టోబర్ 22 రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌ కంగా తీసుకున్న ఉస్మాని యా నూత‌న ఆసుప‌త్రి నిర్మాణ పనులు రెండేళ్లలో పూర్తి చేయాల‌ని ముఖ్య‌ మంత్రి ఎ.రేవంత్ రెడ్డి, బుధవారం అధికారుల‌ను ఆదేశించారు.....

తెలంగాణ చెక్ పోస్టులపై ఏసీబీ మెరుపు దాడులు: మూడు జిల్లాల్లో నగదు స్వాధీనం…..

October 22, 2025

  తెలంగాణలోని పలువురు రవాణా శాఖ చెక్ పోస్టులపై ఏసీబీ అధికారులు అకస్మాత్తుగా మెరుపు దాడులు నిర్వహించారు. అవినీతిని అరికట్టే దిశగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకేసారి మహబూబ్ నగర్, సంగారెడ్డి, కామారెడ్డి,....

వరంగల్ జిల్లాలో ఏసీబీ అధికారుల పేరుతో ఘరానా మోసం….

October 22, 2025

*వరంగల్ జిల్లాలో ఏసీబీ అధికారుల పేరుతో ఘరానా మోసం!* ఆర్టీఏ అధికారుల నుంచి రూ.10.20 లక్షలు కాజేసిన దుండగులు. వరంగల్ జిల్లా:అక్టోబర్ 22: ప్రభుత్వ ఉద్యోగులే లక్ష్యం గా కొత్త తరహా మోసాలు వెలుగులోకి....

Previous Next