తాజా వార్తలు
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో విషాదం.. ముప్కాల్ లక్ష్మీ కాలువలో నలుగురు గల్లంతు
*ఇద్దరి మృతదేహాలు వెలికితీత.. మరో ఇద్దరి కోసం గాలింపు కొనసాగింపు… * నిజామాబాద్ ఆటోనగర్కు చెందిన యువకులుగా గుర్తింపు… * ఘటన స్థలానికి పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య చేరుకోనున్నారు… A9 న్యూస్....
ఆందోళనల వెనుక అధికార దాహమా? లేక ప్రజాస్వామ్య హక్కులా? — బిజెపి అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు వ్యాసంపై విమర్శనాత్మక విశ్లేషణ…
ఎ9 న్యూస్ డెస్క్ జులై 26: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు జూలై 25 ఆంధ్రజ్యోతి పత్రికలో రాసిన “ఆందోళనల వెనుకున్నది అధికార దాహమే!” అనే వ్యాసం ఒక రాజకీయ పార్టీ దృక్కోణాన్ని....
వన్నెల్ (కే) బీజేపి సీనియర్ నాయకులు అబ్బి గంగారాం కు 2 వ సారి 5 లక్షల ఎల్వోసీ అందజేసిన ఆర్మూర్ ఎమ్మెల్యే…
నందిపేట్ మండలంలోని వన్నెల్ (కే) గ్రామానికి చెందిన బీజేపి సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ అబ్బి గంగారాం ను హైదరాబాద్ లోని ఆసుపత్రిలో కలిసి యోగ క్షేమలు తెలుసుకోవడానికి వెళ్లిన ఆర్మూర్ ఎమ్మెల్యే....
బీజెవైయం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన వంశీ గౌడ్…
భారతీయ జనతా పార్టీ యువ మోర్చా అధ్యక్షుడిగా ఎన్నికైన వంశీ గౌడ్, మండలంలోని తొర్లికొండ గ్రామానికి చెందిన వంశీ గౌడ్ నియమితులయ్యారు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కుమార్ సోమవారం నియామకపత్రం అందజేశారు,....
ఆర్మూర్లో కాంగ్రెస్–బీజేపీ మధ్య హై టెన్షన్….
ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని అంకాపూర్ గ్రామంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఇంటి....
ప్రకృతికి నాశనం- భవిష్యత్తుకు ప్రమాదం…..
ప్రకృతిని కాపాడితే..ప్రకృతి మనల్ని కాపాడుతుంది. –అభిలాష్ తుమ్మ మచ్చర్ల . ఆధ్యాత్మిక అన్వేషి, శాకాహార ప్రచారకులు… *ప్రకృతికి, పర్యావరణానికి, భూమికి, చెట్లకి, జీవులకి చేసే నష్టాలన్నీ చేస్తూ వర్షాలు పడట్లేదు అంటే ఎలా.?....
ఎస్సీ మహిళ భూమి కబ్జాపై ఆర్మూర్ ఎంఆర్వో, సబ్ కలెక్టర్ కార్యాలయానికి వినతి….
ఆర్మూర్: ఆర్మూర్ మండలం మగ్గిడి గ్రామానికి చెందిన దమ్మడి ఎర్రవ్వ అనే ఎస్సీ (మాల) మహిళ తనకు ప్రభుత్వం కేటాయించిన భూమిని తిరిగి అప్పగించాలని కోరుతూ ఆర్మూర్ ఎంఆర్వోతో పాటు సబ్ కలెక్టర్ కార్యాలయంలో....
MANUUలో ఉచిత సివిల్స్ కోచింగ్కు దరఖాస్తులు….
హైదరాబాద్, జూలై 17: హైదరాబాద్లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (MANUU) 2026–27 విద్యా సంవత్సరానికి సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్-కమ్-మెయిన్స్) ఉచిత కోచింగ్ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ కోచింగ్ మైనార్టీలు,....
గృహజ్యోతి పథకంపై ఎల్నినో ప్రభావం.. 4 లక్షల మందికి జీరో బిల్లు నిలిపివేత….
హైదరాబాద్, జూలై 17: తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక గృహజ్యోతి పథకంపై ఎల్నినో ప్రభావం పడింది. వర్షాభావం, అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఫ్యాన్లు, కూలర్లు, బోర్ మోటార్ల వినియోగం పెరగడంతో అనేక కుటుంబాల విద్యుత్....
నేడు ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) ప్రారంభం….
హైదరాబాద్, జూలై 17: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల కోసం రూపొందించిన ఎంప్లాయిస్ హెల్త్ స్కీం (EHS)ను శుక్రవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించనున్నారు. సచివాలయంలో మధ్యాహ్నం 1....










