తాజా వార్తలు
నిజామాబాద్లో నకిలీ అక్రిడిటేషన్ కార్డు కలకలం.. కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసి కార్డు తయారీ…
నిజామాబాద్: జిల్లాలో నకిలీ జర్నలిస్టు అక్రిడిటేషన్ కార్డు వ్యవహారం కలకలం రేపుతోంది. కొత్త అక్రిడిటేషన్ కార్డుల జారీ నేపథ్యంలో, జిల్లా కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ కార్డును తయారు చేసిన ఘటన....
నేటి నుంచి తెలంగాణ లో భారీ వర్షాలు…..
హైదరాబాద్:జులై 02 తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తుండ గా.. మరికొన్ని జిల్లా ల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. అయితే, తాజా గా.. వాతావరణ శాఖ అధికారులు రాష్ట్ర ప్రజలకు వర్షా....
సిరికొండ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య.
ఫిర్యాదు వచ్చిన వెంటనే స్పందించాలి.. * పెండింగ్ కేసులను వేగంగా పూర్తి చేయాలి.. A9 news నిజామాబాద్: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సిరికొండ పోలీస్ స్టేషన్ను పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య,....
భరత్ చంద్ర స్కూల్ ఘటనపై చర్యలు తీసుకోవాలని ఏసీపీ, సబ్ కలెక్టర్కు విహెచ్పీ – బజరంగ్ దళ్ వినతి….
A9 న్యూస్: ఆర్మూర్ పట్టణంలోని భరత్ చంద్ర స్కూల్లో ఇటీవల జరిగిన ఘటనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ విశ్వ హిందూ పరిషత్ (విహెచ్పీ), బజరంగ్ దళ్ ఆర్మూర్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం....
రైతు భరోసా నిధుల విడుదల.. తొలి విడతగా రూ.2,482 కోట్ల జమ చేసిన సీఎం రేవంత్ రెడ్డి….
హైదరాబాద్: తెలంగాణ రైతాంగానికి పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మంగళవారం హైదరాబాద్ శిల్పకళా వేదికలో నిర్వహించిన రైతు భరోసా సదస్సులో కంప్యూటర్ బటన్ నొక్కి విడుదల....
ఆర్బీఐ నుంచి రూ.7 వేల కోట్ల అప్పు తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం….
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మంగళవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్వారా రూ.7,000 కోట్ల రుణాన్ని సమీకరించింది. రాష్ట్ర ఆర్థిక అవసరాలు, అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, సాధారణ ప్రభుత్వ....
కోదాడ లాకప్ డెత్ ఘటనపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్.. మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం….
హైదరాబాద్: సూర్యాపేట జిల్లా కోదాడలో దళిత యువకుడు కర్ల రాజేష్ కస్టడీ మరణం ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై పూర్తి నివేదికను మూడు వారాల్లో....
నగరాభివృద్ధిపై కార్పొరేషన్ పాలక సమావేశం హాజరైన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్.,.
నిజామాబాద్ నగర పాలక సంస్థలో ఉమారాణి అధ్యక్షతన మంగళవారం పాలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ హాజరయ్యారు. నగరాభివృద్ధి పనులు, ప్రజా సమస్యలు, మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్యం,....
తెలంగాణ రాష్ట్ర నూతన ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు బాధ్యతల స్వీకారం….
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (చీఫ్ సెక్రటరీ)గా సంజయ్ జాజు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సోమవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు రాష్ట్ర....
41 ఏళ్ల విద్యాసేవకు ఘన వీడ్కోలు.. ఆదర్శ ఉపాధ్యాయుడు గోలి లింగయ్యకు భావోద్వేగ సన్మానం…
ఆర్మూర్: నాలుగు దశాబ్దాలకు పైగా ఉపాధ్యాయ వృత్తిని సేవాయజ్ఞంగా భావించి, అంకితభావం, క్రమశిక్షణ, ఉన్నత విలువలతో విద్యాసేవలు అందించిన సీనియర్ సోషల్ టీచర్ గోలి లింగయ్య పదవీ విరమణ సందర్భంగా ఘన సన్మాన....
















