తాజా వార్తలు
చేవెళ్ల బస్సు ప్రమాదంపై “నిరుపేదల హక్కుల సాధన సమితి” తరఫున జిల్లా కన్వీనర్ మూర్తి ఆగి రెడ్డి గారు చేసిన స్పందన….
1. ప్రభుత్వం బాధ్యత వహించాలి: బస్సు ప్రమాదంలో మరణించిన కుటుంబాలను ప్రభుత్వం దత్తత తీసుకోవాలి, వారిని నిర్లక్ష్యం చేయరాదు. 2. ఉద్యోగావకాశాల కల్పన: మరణించిన ప్రతి వ్యక్తి కుటుంబానికి కనీసం ఒక ప్రభుత్వ....
ఔట్ సోర్సింగ్ పంచాయతీ సెక్రటరీల పదవీకాలం పొడిగింపు….
Nov 05, 2025, తెలంగాణ : రాష్ట్రంలోని ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 1,037 మంది ఔట్సోర్సింగ్ కార్యదర్శుల సేవలను ప్రభుత్వం మరో ఏడాది....
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పాలసీపై అధ్యయన కమిటీ ఏర్పాటు — మూడు నెలల్లో నివేదిక సమర్పణ.,.
తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ (Fee Reimbursement) విధానంపై సమగ్ర అధ్యయనం చేసేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రత్యేక సర్కార్ ఉత్తర్వు (G.O.) ద్వారా ఏర్పాటు చేయబడింది. వివరాలు ఇలా ఉన్నాయి.....
తెలంగాణలో బిలియనీర్ల సంఖ్య పెరుగుతోంది: ఫోర్బ్స్ జాబితా…
తెలంగాణ నుంచి బిలియనీర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోందని ఫోర్బ్స్ నివేదిక వెల్లడించింది. , హైదరాబాద్ భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న సంపద కేంద్రాలలో ఒకటిగా మారిందని వివరించింది. మందులు, మౌలిక సదుపాయాలు, రియల్ ఎస్టేట్,....
తెలంగాణలో ఈ నెల 10 నుంచి ‘అగ్నివీర్’ రిక్రూట్మెంట్ ర్యాలీ….
తెలంగాణ రాష్ట్రంలోని యువత కోసం భారత ఆర్మీ ‘అగ్నివీర్’ నియామక ర్యాలీ నవంబర్ 10 నుంచి 22, 2025 వరకు నిర్వహించబడనుంది. ఈ ర్యాలీ హన్మకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతుంది. ఇది చెన్నై....
ఆన్లైన్ గేమ్స్ ఆడి అప్పుల పాలు.. కానిస్టేబుల్ ఆత్మహత్య!….
సంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కల్హేరు మండలానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ సందీప్ (సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఏడాది నుంచి విధులు నిర్వహిస్తున్నాడు) రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ....
రాష్ట్రంలోని ఏడు వైద్య కళాశాలలకు మొత్తం 75 పీజీ కోర్సు సీట్లు జాతీయ వైద్య మండలి (NMC) మంజూరు చేసింది……
రాష్ట్రంలోని ఏడు వైద్య కళాశాలలకు మొత్తం 75 పీజీ కోర్సు సీట్లు జాతీయ వైద్య మండలి (NMC) మంజూరు చేసింది. ఈ సీట్లు ఈ విద్యాసంవత్సరం నుంచే అందుబాటులోకి రానున్నాయి. ఈ సీట్లు....
వరదలో ఇల్లు మునిగిన వారికి రూ.15 వేల….
Nov 04, 2025, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొంథా తుఫాన్ కారణంగా వరదల్లో పూర్తిగా ఇళ్లు కోల్పోయిన వారికి తక్షణ ఆర్థిక సహాయంగా రూ.15 వేలు, గుడిసెలు కోల్పోయిన పేదలకు....
వికారాబాద్ జిల్లాలో మరో బస్ ప్రమాదం!…
హైదరాబాద్:నవంబర్ 04 తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు ప్రయాణికులను ఆందోళ నకు గురిచేస్తున్నాయి. సోమవారం ఉదయం చేవెళ్ల సమీపంలోని జరిగిన బస్సు ప్రమాదంలో సుమారు 19 మంది ప్రయాణికులు మరణించిన ఘటన....
పశువులు ఆరోగ్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి….
గుండ్రెడ్డిపల్లి లో విజయవంతంగా ఉచిత పశు వైద్య శిబిరం. ఎ9 న్యూస్ తూప్రాన్ నవంబర్, 4. పశువులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే వాటి పట్ల ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం అని....
















