తాజా వార్తలు
దేగాంలో ఎస్ఐఆర్ ప్రోగ్రాం హెల్ప్ డెస్క్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సబ్ కలెక్టర్,,.
దేగాంలో ఎస్ఐఆర్ ప్రోగ్రాం హెల్ప్ డెస్క్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ సేవలు, దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించిన అభిజ్ఞాన్ మాల్వియా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఆలూరు మండలం దేగాం గ్రామంలో నిర్వహిస్తున్న....
దేగాం ప్రజల కల సాకారం.. కల్వర్ట్ నిర్మాణానికి రూ.12 లక్షల నిధులు మంజూరు….
వర్షాకాల ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగు – గ్రామస్థుల్లో హర్షం… ఆలూరు మండలం, దేగాం గ్రామం : దేగాం గ్రామ బస్టాండ్ కూడలి వద్ద కల్వర్ట్ లేకపోవడంతో ప్రతి వర్షాకాలంలో వర్షపు....
ఏకలవ్య పాఠశాలలో తీవ్ర నీటి కొరత.. విద్యార్థులు నరకయాతన….
మూడు–నాలుగు రోజులకోసారి మాత్రమే స్నానాలు.. నిర్మాణ పనులకు తాగునీటిని వాడుతున్నారంటూ విద్యార్థుల ఆవేదన నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని గంగారం తండా గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో తీవ్ర....
మెదక్ జిల్లాలో విషాదం.. పిడుగుపాటుకు రైతు మృతి….
మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ మండలం ధర్పల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ బోరుబావి మరమ్మతు పనులు చేస్తుండగా అకస్మాత్తుగా వర్షం ప్రారంభమైంది. దీంతో తలదాచుకోవడానికి సమీపంలోని చెట్టు కిందకు వెళ్లిన....
డొంకేశ్వర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గంగుల బాపూరావు నియామకం….
కొత్తగా ఏర్పడిన డొంకేశ్వర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గంగుల బాపూరావు నియమితులయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ఆయనకు ఉన్న రాజకీయ, సామాజిక అనుభవాన్ని గుర్తించి ఈ బాధ్యతలను....
ఏసీబీ వలలో నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు,…..
నిజామాబాద్, జూన్ 23: తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయ్యారు. మంగళవారం తెల్లవారుజామున ఏసీబీ అధికారులు....
మెదక్లో నల్ల పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహణ…
మెదక్ జిల్లా, మెదక్ విలేజ్ పరిధిలోని ఫతేనగర్ కాలనీలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో నల్ల పోచమ్మ అమ్మవారికి బోనాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో బోనాలు సమర్పించి....
యోగా దినోత్సవం సందర్భంగా ప్రముఖ యోగ గురువు రాజేందర్కు ఘన సన్మానం….
ఆర్మూర్ A9 న్యూస్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణానికి చెందిన ప్రముఖ యోగ గురువు రాజేందర్ ని స్ఫూర్తి సేవ సొసైటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. యోగా ద్వారా ఆరోగ్యకరమైన జీవన....
పెర్కిట్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహణ….
పెర్కిట్,: ఆదివారం సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పెర్కిట్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ మద్దికుంట శ్రీనివాస్ గారు విద్యార్థులకు యోగా యొక్క....
జాతీయ లోక్ అదాలత్లో 7,657 కేసుల పరిష్కారం….
ఆర్మూర్ కోర్టు సీనియర్ సివిల్ జడ్జి పి. శ్రీదేవి…. ఆర్మూర్, జూన్ 20: ఆర్మూర్ కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించారు. మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్పర్సన్, పి.....
















