తాజా వార్తలు

ఆదిలాబాద్‌లో విమానాశ్రయ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం…..

November 4, 2025

  Nov 04, 2025, తెలంగాణ : ఆదిలాబాద్‌లో విమానాశ్రయ అభివృద్ధికి రాష్ట్ర సర్కార్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) సమర్పించిన నివేదిక ఆధారంగా, ప్రభుత్వం ఆదిలాబాద్....

కార్తీక మాసంలో పేదలకు అన్నదానం – సేవ్ లైఫ్ ఫౌండేషన్ సాయి ప్రభాస్ స్ఫూర్తిదాయక సేవా కార్యక్రమం…..

November 4, 2025

  A9 న్యూస్, ఆర్మూర్ ప్రతినిధి: కార్తీక మాసం పుణ్యక్షణాలను పురస్కరించుకుని,  ఇటికేబట్టిల వద్ద సేవ్ లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలు, నిరుపేదలకు ఘన అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఫౌండేషన్ ప్రతినిధి....

జూబ్లిహిల్స్‌లో సైలెంట్ ఓటింగే – కానీ ఎవరికి …

November 4, 2025

  జూబ్లిహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలు కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి పార్టీలకు ఎక్కడ లేనంత టెన్షన్ తెచ్చి పెడుతున్నాయి. రెండు పార్టీలు ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్నాయి . భారతీయ జనతా....

రోడ్లపై గుంతల గండం – రేవంత్ సర్కార్ మేల్కోవాల్సిందే….

November 4, 2025

  రోడ్లపై గుంతలతో బెంగళూరులో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత బద్నామ్ అయిపోయిందో కళ్ల ముందే ఉంది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం మేలుకోవడం లేదు. గత రెండేళ్లుగా రోడ్ల నిర్వహణ అంతంతమాత్రంగానే ఉంది.....

తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది….

November 4, 2025

  వార్త ప్రకారం వర్ష సూచన ఉన్న జిల్లాలు: ఉత్తర తెలంగాణ: ఆదిలాబాద్, కొమురంభీం-ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్ మధ్య తెలంగాణ: జనగామ, సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి దక్షిణ తెలంగాణ: మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్,....

భారతీయ విద్యార్థుల వీసా దరఖాస్తుల్లో 74 శాతం తిరస్కరణ.. షాకిచ్చిన కెనడా….

November 4, 2025

  వలసలకు అడ్డుకట్ట వేసేందుకు కెనడా తీసుకుంటున్న చర్యలు భారతీయ విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్నాయి. అంతర్జాతీయ విద్యార్థులకు కెనడా జారీ చేసే స్టూడెంట్ పర్మిట్‌లల్లో వరుసగా రెండో ఏడాదీ కోత పడిన విషయం తెలిసిందే.....

హైదరాబాద్‌లో డ్రగ్స్ పార్టీ… భారీగా డ్రగ్స్ స్వాధీనం….

November 4, 2025

  హైదరాబాద్, నవంబర్ 4: సైబరాబాద్‌లో డ్రగ్స్ పార్టీని ఎస్‌వోటీ పోలీసులు భగ్నం చేశారు. గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీలో ఎస్ఎం లగ్జరి గెస్ట్ రూమ్, కో లివింగ్ గెస్ట్ రూమ్‌లో జరుగుతున్న డ్రగ్ పార్టీపై....

తెలంగాణ లో మరో బస్సు ప్రమాదం….

November 4, 2025

  రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఆర్టీసీ బస్సు ప్రమాదం పెను విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ బస్సును ఢీకొట్టిన ఘటనలో 19 మంది ప్రాణాలు....

కాల్పుల విరమణను మరో ఆరు నెలల పాటు కొనసాగిస్తున్నాం .– మావోయిస్టు నేత జగన్ ….

November 4, 2025

  ఎ9 న్యూస్ డెస్క్, నవంబర్ 3 : కాల్పుల విరమణను మరో 6 నెలల పాటు కొనసాగిస్తున్నట్లు మావోయిస్టు పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ తెలిపారు. సోమవారం ఉదయం పత్రికలకు విడుదల....

మండల లీగల్ సర్వీసెస్ కమిటీ సభ్యుడిగా న్యాయవాది సెయింట్ పాల్ బబ్లూ – ఆంప్స్ ఆధ్వర్యంలో ఘన సన్మానం…..

November 4, 2025

  A9 న్యూస్ ప్రతినిధి, ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ పట్టణంలోని మామిడిపల్లి శివారులో గల సెయింట్ పాల్ పాఠశాలలో సోమవారం రోజు ఆర్మూర్ మండల లీగల్ సర్వీసెస్ కమిటీకి సభ్యుడిగా నియమితులైన న్యాయవాది సెయింట్....

Previous Next