తాజా వార్తలు
హైకమాండ్ చింపిన విస్తరి.. తెలంగాణ కాంగ్రెస్ !
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజకీయం ఢిల్లీ చేరుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ సహా చాలా మంది ఢిల్లీ వెళ్లారు. వాళ్లతో కేసీ వేణుగోపాల్ ......
వెండిపైనా రుణాలు… ఆర్బీఐ కీలక నిర్ణయం!
దేశీయ మార్కెట్లో వెండి ధర కేజీ రూ.1.70 లక్షల వరకు చేరిన వైనం. ఇకపై వెండి వస్తువులకు బ్యాంకుల్లో తాకట్టు రుణాలు ఇచ్చే సదుపాయం. ఆదేశాలు జారీ చేసిన ఆర్బీఐ. బంగారంపై రుణాల....
ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం….
రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డుపై వేగంగా దూసుకెళ్తున్న కారులో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ కారును ఆపేయగా కారులో ఉన్న ముగ్గురు బయటకు....
రెబిస్ వ్యాధి సోకి 10 ఏళ్ల బాలిక మృతి….
Oct 26, 2025: రెబిస్ వ్యాధి సోకి 10 ఏళ్ల బాలిక మృతి తెలంగాణ : నిజామాబాద్(D) బాల్కొండ(M) కేంద్రంలో రేబిస్ వ్యాధి సోకి చిన్నారి మృతి చెందింది. గ్రామానికి చెందిన లక్షణ....
వైన్స్ షాప్లో వ్యక్తి మృతి…..
మెదక్ జిల్లా, అక్టోబర్ 26: చిన్న శంకరంపేట్ మండలం ఆర్.గవలపల్లి ఎక్స్ రోడ్లో ఉన్న శ్రీ రేణుక మాత వైన్స్ పర్మిట్ షాప్లో విషాద ఘటన చోటుచేసుకుంది. అంబాజీపేటకు చెందిన వెంకటేష్ (36)....
రేపే మద్యం దుకాణాలకు లక్కీ డ్రా….
హైదరాబాద్:అక్టోబర్ 26 తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాల టెండర్ల విషయంలో హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్రం లో మద్యం దుకాణాల ఏర్పాటుకు సోమవారం ఉదయం 11 గంటలకు లక్కీ డ్రా నిర్వహణకు....
కార్మిక ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఘన విజయం….
హైదరాబాద్:అక్టోబర్ 26: హైదరాబాద్ బాలానగర్ లోని టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీ కార్మికుల గుర్తింపు యూనియన్ శనివారం నిర్వహించిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన....
ఎంజీఎంలో ఘటన.. మంత్రి దామోదర సీరియస్…..
Oct 26, 2025, ఎంజీఎంలో ఘటన.. మంత్రి దామోదర సీరియస్ తెలంగాణ : వరంగల్ ఎంజీఎంలో ఇద్దరు పిల్లలకు ఒకటే ఆక్సిజన్ సిలిండర్ అమర్చడం, కనీసం బాధ్యత లేకుండా ఆస్పత్రి యాజమాన్యం వ్యవహరించిన తీరుపై....
తెలంగాణ మద్యం టెండర్లపై హైకోర్టులో విచారణ….
అక్టోబర్ 25: తెలంగాణ మద్యం టెండర్లపై దరఖాస్తును గడువు పెంచడం చట్ట విరుద్ధమంటూ ఐదుగురు మద్యం వ్యాపారులు హైకోర్టులో వేసిన పిటిషన్ పై శనివారం న్యాయమూర్తి ఎన్ తుకారంజీ విచారణ చేపట్టారు. రాష్ట్ర....
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపికపై ఏఐసీసీ కసరత్తు*…..
తెలంగాణలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఎంపికపై ఏఐసీసీ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఢిల్లీలో మధ్యాహ్నం 3 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో సమావేశం జరుగనుంది. రాష్ట్రంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపికపై సుదీర్ఘంగా....
















