మెదక్

అనుకూలమైన పరిస్థితులు ఏనాడో కనుమరుగైనాయి…

October 15, 2025

  ఎ9 న్యూస్ డెస్క్, అక్టోబర్ 15: భారతదేశంలో దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంథా ఆధారంగా సాయుధ పోరాటానికి అనుకూలమైన పరిస్థితులు ఏనాడో గతించిపోయినవి. చాలా ఆలస్యంగా నైనప్పటికీ సిపిఐ మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో....

మీసేవ ఇంటర్నెట్ సేవలు యజమానులకు ఆదేశాలు….

October 15, 2025

  దళారులు డీల్స్ ఎక్కువ డబ్బులు వసూలు చేస్తే పై అధికారులకు రిపోర్ట్ ఇస్తాము. ఎ9 న్యూస్ ,చేగుంట, అక్టోబర్ 15: మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో ఉదయము 11:00 గంటలకి తహశీల్దార్....

రాజ్యాంగ పరంగా లౌకిక వాదంగా పరిష్కారం చేసుకోవాలి….

October 13, 2025

  నిరుపేదల హక్కుల సాధన సమితి సిద్దిపేట జిల్లా కన్వీనర్ మూర్తి ఆగి రెడ్డి ఎ9 న్యూస్ ,సిద్దిపేట, అక్టోబర్ 13: ప్రియమైన మేధావులారా ప్రజాస్వామ్యవాదులారా చట్టబద్ధ పరిపాలకులారా ఈరోజు ఈ దేశంలో ఒక....

తెలంగాణ ఆర్టిఐ అధ్యక్షురాలను శాలువాతో సన్మానం చేసిన సభ్యులు….

October 13, 2025

  ఎ9 న్యూస్ హైదరాబాద్ అక్టోబర్ 12 మెదక్ జిల్లా ఆర్టిఐ జనరల్ సెక్రెటరీ రవీంద్ర భారతి లో జరిగిన సమావేశంలో జాతీయ అధ్యక్షులు, చంటి ముదిరాజ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సూర స్రవంతి....

సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలి – జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాసరావు…

October 12, 2025

  ఎ9 న్యూస్ మెదక్ అక్టోబర్ 12 ప్రజలు సైబర్ నేరల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని జిల్లా పోలీస్ అధికారి ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, తెలియచేశారు. ఇటీవల జరుగుతున్న నేరలను గురించి ప్రస్తావిస్తూ,....

బి.సి బిల్లు అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి జీవో సరైనద – కాదా తెలియదా?

October 12, 2025

ఎ9 న్యూస్, మాసాయిపేట – అక్టోబర్ 11: బీసీలకు 42% రిజర్వేషన్ పేరుతో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాటల్నినిలబెట్టుకోలేకపోతున్నదని బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి నవీన్ యాదవ్ తీవ్రంగా విమర్శించారు. ముఖ్యమంత్రి స్వయంగా....

బ్రాహ్మణ పల్లి లోని మినరల్ వాటర్ ప్లాంట్ బాగు చేయించండి…

October 11, 2025

ప్రజల గోస వినబడదా: శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం. ఎ9 న్యూస్, తూప్రాన్, అక్టోబర్ 11 : మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పదో వార్డు, వెంకటాపూర్ గ్రామ పరిధిలోని బ్రాహ్మణపల్లి....

బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ – మాసాయిపేట మాజీ సర్పంచ్ చిట్టిమిళ్ల నాగరాజు….

October 11, 2025

  మాసాయిపేట, అక్టోబర్ 11 (A9 న్యూస్): తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు జీవోలు జారీ చేసి, ఎన్నికలకు వేళ్ళిద్దాం అంటూ మాయమాటలు చెప్పిందని మాజీ సర్పంచ్ చిట్టిమిళ్ల....

APL అపోలో ట్యూబ్స్‌లో కార్మికుల నిరసనలు తీవ్రతరం….

October 10, 2025

బదిలీలు రద్దు చేసేవరకు ఉద్యమం ఆగదు: జనరల్ సెక్రటరీ కుళ్ళ నరసింహులు. మెదక్ జిల్లా ,చేగుంట మండలం, గడియారం గ్రామ శివారులో ఉన్న APL అపోలో ట్యూబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో గత 15....

బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ డ్రామాలు…. 

October 10, 2025

  తుపాకి రాముడు చెప్పినట్లుగా చెప్పావు ముఖ్యమంత్రి. బీఎస్పీ మండల అధ్యక్షుడు టప్ప భానుచందర్. ఎ9 న్యూస్ ,చేగుంట,అక్టోబర్ 9: ఆరు గ్యారెంటీల లాగానే కాంగ్రెస్ 42% బీసీ రిజర్వేషన్ల డ్రామా ఆడుతుందని మెదక్....

Previous Next