తెలంగాణ
డాక్టర్ బి.అర్ అంబేద్కర్ గారి 135వ జయంతి….
ఎ9 న్యూస్, తూప్రాన్, ఏప్రిల్ 14 : ఈసందర్బంగా తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని 9వ వార్డు రావెల్లి హైవే పైన కౌన్సిలర్ ఐలేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన Dr బి. అర్.అంబెడ్కర్....
అంబేద్కర్ జయంతి135 వేడుకలు….
ఎ9 న్యూస్ ,మాసాయిపేట, ఏప్రిల్ 14 : మెదక్ జిల్లా మాసాయిపేట మండలం నాగసంపల్లి గ్రామంలో అంబేద్కర్ జెండా ఆవిష్కరణ సర్పంచ్ మంతూరి ఆంజనేయులు 135వ జయంతి వేడుకలు ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు అనంతరం....
బిజెపి పార్టీ ఆఫీసులో ముఖ్య కార్యకర్తల సమావేశం….
సమావేశానికి ముఖ్య అతిథి డాక్టర్ ఒంటేరు శ్రీనివాస్ రెడ్డి హాజరు… ఎ9 న్యూస్ ,మాసాయిపేట ,ఏప్రిల్ 14: మెదక్ జిల్లా మాసాయి పేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో సమావేశం....
మాసాయిపేటలో డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా…
మాసాయిపేట మండల కేంద్రంలో భారత రాజ్యాంగ శిల్పి B. R. Ambedkar 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా....
మెదక్ జిల్లా మాసాయిపేటలో డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ….
మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో భారత రాజ్యాంగ శిల్పి B. R. Ambedkar 135వ జయంతి వేడుకలను అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి....
దోస్త్ నోటిఫికేషన్ విడుదల….
హైదరాబాద్:ఏప్రిల్ 13 తెలంగాణలోని డిగ్రీ కళాశాలలో 2026-27, విద్యా సంవత్సరం ప్రవేశాలకు సంబంధించి దోస్త్ నోటిఫికేషన్ విడుదల అయింది, ఉన్నంత విద్య మండలి చైర్మన్ బాలకృష్ణ రెడ్డి, ఈ నోటిఫికేషన్ను సోమవారం విడుదల....
తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్త్ ఏటీఎంలు….
హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య పరీక్షల కోసం గంటల తరబడి నిరీక్షించే అవస్థలకు రిపోర్టుల కోసం రోజుల తరబడి ఎదురు చూసే ఇబ్బందులకు ముగింపు పలికేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధ మైంది, పేదలకు....
తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదల….
ఎల్లుండి నుంచి దరఖాస్తుల స్వీకరణ….. హైదరాబాద్:ఏప్రిల్ 13: తెలంగాణలో 2026 సంవత్సరానికి గాను ఉపాధ్యాయ అర్హత పరీక్ష నోటిఫికేషన్ సోమవారం విడుదల అయింది, ఈ నెల ఏప్రిల్ 15 నుంచి 30 వరకు....
“సాయి వోకేషనల్ జూనియర్ కాలేజ్, ఆర్మూర్ – ఇంటర్ ఫలితాల్లో అద్భుత విజయాలు!”…..
ఈరోజు ఇంటర్మీడియట్ ఫలితాలలో సాయి ఒకేషనల్ కాలేజ్ విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారు. ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు 1000 మార్కులకు గాను 1) తమ్మల రాజు కంప్యూటర్ సైన్స్ 931/1000 2)....
ఇంటర్ ఫలితాలలో రాష్ట్రస్థాయి మార్కులతో క్షత్రియ విద్యార్థుల ప్రభంజనం ….
నేడు ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయి మార్కులతో క్షత్రియ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనిపించారు ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీ గ్రూప్ నందు ఎస్ నిర్ణయ శ్రీ 1000 మార్కులకు గాను....
















