నిజామాబాద్

దుర్గామాత నవరాత్రి నిర్వాహకులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి….

September 17, 2025

  నిజామాబాద్ పోలీస్ కమిషనర్ వెల్లడి…. A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో నిర్వాహకులు తప్పనిసరిగా భద్రతా నిబంధనలు పాటించాల‌ని పోలీస్ కమిషనర్ సూచించారు. డీజేలు, టపాసులు పూర్తిగా....

గ్రామంలోని పలు సమస్యలకై సెక్రెట్రీకి వినతిపత్రం అందజేసిన అఖిల భారత రైతు సంఘం సభ్యులు…..

September 17, 2025

  జక్రాన్ పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో సమస్యలకై గ్రామ సెక్రెట్రీ కి వినతిపత్రం అందజేశారు,ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ చాలా దారుణంగా తయారయ్యిందని దాని వల్ల ఆరోగ్య సమస్యలు....

విశ్వకర్మ జయంతి వేడుకల్లో మహాసభ నేతలు పాల్గొన్నారు….

September 17, 2025

  నిజామాబాద్: అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీరామ్ మహిపాల్ చారి ఈరోజు విశ్వకర్మ భగవాన్ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో నిర్వహించిన యజ్ఞ....

నరేంద్ర మోడీ జన్మదినం సందర్బంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ నాయకులు….

September 17, 2025

  జక్రాన్ పల్లి మండలంలోని తొర్లికొండ గ్రామంలో నరేంద్ర మోడీ జన్మదినం సందర్బంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు, ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా రక్తదాన శిబిరాన్ని....

ప్రజా పాలనలో భాగంగా జాతీయ జెండా ఆవిష్కరణ…..

September 17, 2025

  ఈరోజు ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జక్రాన్పల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ వద్ద జాతీయ జెండా ఎగరవేయడం జరిగింది, ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాచారిక పాలన నుండి విముక్తి పొంది తెలంగాణాలో ప్రజా....

తాళ్ల రాంపూర్‌లో జర్నలిస్టుపై దాడి – ప్రెస్ క్లబ్‌ల ఖండన…..

September 17, 2025

  A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా తాళ్ల రాంపూర్ గ్రామంలో ఒక జర్నలిస్టుపై దాడి జరిగిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆర్మూర్ ప్రెస్ క్లబ్, నవనాథపురం ప్రెస్ క్లబ్‌లు....

ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ…..

September 17, 2025

  ఈరోజు ప్రజాపాల దినోత్సవం సందర్భంగా కలిగోట్ గ్రామంలో ప్రజా పాలన లో భాగంగ జాతీయ జెండా పతాక ఆవిష్కరణ చేసి సెలబ్రేషన్ చేయడం జరిగినది ఇట్టి కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రెటరీ, ఇందిరమ్మ....

ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ……

September 17, 2025

  జక్రాన్ పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో ప్రజా పాలన దినోత్సవం సందర్బంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన గ్రామ పంచాయతీ సెక్రెటరీ, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, హెల్త్ ఆశ సిబ్బంది, గ్రామ కాంగ్రెస్ పార్టీ....

నూత్ పల్లిలో ప్రధాని మోడీ 75వ జన్మదిన వేడుకలు…..

September 17, 2025

  డొంకేశ్వర్,సెప్టెంబర్ 17,నూత్ పల్లి గ్రామం: దేశ ప్రధానమంత్రి, విశ్వవిఖ్యాత జననేత నరేంద్ర మోడీ గారి 75వ పుట్టిన రోజు సందర్భంగా నూత్ పల్లి గ్రామంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా బిజెపి....

మిర్ధపల్లి లో క్రీడదుస్తుల పంఫిణీ…

September 16, 2025

  ఆలూర్ మండలంలో మిర్దపల్లి గ్రామంలో జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో క్రీడా దుస్తుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇందులో సుమారు 20వేల విలువగల క్రీడా దుస్తులను దాతలు అశోక్, suresh ,మోహన్ ,మైపాల్, నర్సిరెడ్డి అందజేశారు.....

Previous Next