నిజామాబాద్
ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన మాజీ ఉద్యోగి….
నందిపేట్, సెప్టెంబర్ 16, నందిపేట్ మండలం చింరాజ్పల్లి శివారులో ప్రభుత్వ భూములపై అక్రమ రిజిస్ట్రేషన్ కలకలం రేపుతోంది. స్థానిక సమాచారం ప్రకారం, చింరాజ్పల్లి గ్రామ శివారులోని సర్వే నంబర్ 40/7/28లో రెండు ఎకరాలు....
మండల స్థాయి క్రీడలకు స్పోర్ట్స్ దుస్తులు అందజేసిన కాంగ్రెస్ నాయకులు…..
జక్రాన్ పల్లి మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో క్రీడాకారులకి స్పోర్ట్స్ దుస్తులు అందజేసిన నిజామాబాద్ రూరల్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సోప్పరి వినోద్, మాజీ సర్పంచ్ బాల కిషన్ చంద్రకళ,కాటిపల్లి నర్సారెడ్డి, వాలీబాల్....
తాళ్ల రాంపూర్ గ్రామంలో ఉద్రిక్తత – గౌడ కులస్తులు సంఘ భవనంలో ఆశ్రయం…..
ఎర్గట్ల సెప్టెంబర్ 15: తాళ్ల రాంపూర్ గ్రామంలో మరోసారి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గ్రామంలోని గౌడ కులస్తులు మరియు విడీసీ సభ్యుల మధ్య ఈత, తాటి చెట్ల విషయంలో తలెత్తిన వివాదం ఘర్షణకు....
నందిపేట్ తహసీల్దార్ కార్యాలయం వద్ద MRPS ఆందోళన….
నందిపేట్, సెప్టెంబర్ 15: గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు VHPS–MRPS ఆధ్వర్యంలో నందిపేట్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన జరిగింది. వికలాంగులకు నెలకు రూ.6,000 పెన్షన్, వృద్ధులు, వితంతువులు,....
ఖుద్వాన్పూర్లో మైనార్టీ మండపానికి ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ…..
నందిపేట్, సెప్టెంబర్ 15: నందిపేట్ మండలం ఖుద్వాన్పూర్ గ్రామంలో మైనార్టీ మండపానికి ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ ఈరోజు ఘనంగా జరిగింది. ఆర్మూర్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ రథసారథి పొద్దుటూరి వినయ్న్న....
గుర్తుతెలియని రైలు ఢీకొని రైతు దుర్మరణం…..
A9 న్యూస్ ప్రతినిధి – ఇందలవాయి: ఇందలవాయి మండలం గన్నారం గ్రామానికి చెందిన రైతు బద్దం రవీందర్ రెడ్డి (46) ఆదివారం ఉదయం రైలు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే… రవీందర్....
ధర్పల్లి లో షార్ట్ సర్క్యూట్ తో రోడ్డున పడ్డ రెండు కుటుంబాలకు నిత్యవసర సరుకుల పంపిణీ…..
A9 న్యూస్ ప్రతినిధి, నిజామాబాద్ రూరల్: ధర్పల్లి గ్రామంలోని గోసంగి కాలనీలో రెండు నివాస గృహాలు కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా కాలిపోయి రెండు కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డాయి. విషయం తెలిసి....
గ్రామాల్లో గాజుల సవ్వడి…
A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్ ధర్పల్లి మండలం గోవింద్ పల్లి గ్రామంలో గాజుల సవ్వడి మొదలైంది. ఆడ పరుచులందరూ సంస్కృతి సాంప్రదాయ దుస్తులతో అందంగా ముస్తాబై ఒకరినొకరు స్వీట్లు పంచుకొని గాజులు వేసుకున్నారు.....
అభయ హస్తం కోసం ఎదురుచూపులు…..
జక్రాన్ పల్లి మండలంలోని పడకల్ గ్రామానికి చెందిన రంగు అజయ్ గౌడ్ అనే గల్ఫ్ కార్మికుడు 2016లో కువైట్ లో పని చేస్తున్న క్రమంలో ప్రమాధవశాత్తు బిల్డింగ్ పై నుండి పడి నరం....
అన్సన్ పల్లి లో మలేరియా చెకబ్ క్యాంపు….
A9 న్యూస్ ప్రతినిధి ఇందల్వాయి: ఇందల్వాయి మండలంలోని,అన్సన్ పల్లి : గ్రామ పంచాయితీ పరిధిలో గ్రామ ప్రజలకు మలేరియా చెకబ్ చేసారు. 30 మందికి చెకబ్ చేయగా ఎవరికికూడా పాజిటివ్ రాలేదు.అలాగే డెంగ్యూ....
















