నిజామాబాద్
ఇందల్వాయిలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లు పరిశీలన….
A9 న్యూస్ ప్రతినిధి ఇందల్వాయి: ఇందల్వాయి మండల కేంద్రంలోని పెద్ద చెరువులో జరగబోయే గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. మండల పరిధిలోని 26 గణేష్ మండపాల విగ్రహాలు చెరువులో నిమజ్జనం....
నత్తనడకలో విద్యుత్ పనులు – రైతాంగం ఇబ్బందులు….
A9 న్యూస్ ప్రతినిధి ఇందల్వాయి: మండలంలో భారీ వర్షాలతో కూలిపోయిన విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన వైర్లు ఇంకా మరమ్మత్తు కాలేదు. పది రోజులు గడిచినా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రైతుల....
ఎల్లారెడ్డిపల్లిలో పంట నష్టాలు పరిశీలించిన వ్యవసాయ అధికారులు….
A9 న్యూస్ ప్రతినిధి ఇందల్వాయి: ఇందల్వాయి మండలంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో అధిక వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ పరిశీలించారు. జిల్లాలో నష్టపోయిన పంటలపై వ్యవసాయ విస్తరణ అధికారులు....
గణేష్ శోభాయాత్రకు పటిష్ట బందోబస్తు – కమిషనర్ సాయి చైతన్య….
🛡️ గణేష్ శోభాయాత్రకు పటిష్ట బందోబస్తు – కమిషనర్ సాయి చైతన్య: 🔸 భద్రతా చర్యలు: 1300+ పోలీసులు నియమించారు. 200 సీసీ కెమెరాలు అమరిక. డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ. ట్రాఫిక్ నియంత్రణకు....
గణేష్ మండపాల సందర్శించిన ఈ.ఆర్. ఫౌండేషన్ చైర్మన్…..
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ మండలం కోమన్పల్లి గ్రామంలో ఈ.ఆర్. ఫౌండేషన్ చైర్మన్, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్ వివిధ గణేష్ మండపాలను సందర్శించారు. గ్రామస్థులు ఘన స్వాగతం పలికి....
ఇత్వర్పేట్లో రైతు పొలం బాట కార్యక్రమం…..
A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ: బాల్కొండ మండలంలోని ఇత్వర్పేట్ గ్రామంలో బుధవారం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో రైతు పొలం బాట కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏఈ కిషన్ రైతులకు విద్యుత్ భద్రతపై....
ఆర్మూర్లో న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలని డిమాండ్…
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు బుధవారం బార్ అసోసియేషన్ హాల్లో గోడ ప్రతులు (వాల్ పోస్టర్లు) విడుదల....
సంజయ్ బోధి కస్తూరెకు నివాళులు…..
ఆర్మూర్. సెప్టెంబర్ 03, భారతీయ బౌద్ధ మహాసభ తెలంగాణ ఇంచార్జ్ సంజయ్ బోధి కస్తూరె మృతికి అంబేద్కర్ యువజన సంఘం తరఫున నివాళులు అర్పించారు. మంగళవారం ఆర్మూర్ అంబేద్కర్ యువజన కార్యాలయంలో ఆయన....
వాడి గ్రామ వరద బాధితులకు ముదిరాజ్ మండల కమిటీ అండ….
A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని వాడి గ్రామంలో వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు ముదిరాజ్ మండల కమిటీ అండగా నిలిచింది. మండల కమిటీ పిలుపు మేరకు మానవతా....
ఇత్వర్పేట్లో రైతు పొలం బాట కార్యక్రమం…
A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ: బాల్కొండ మండలంలోని ఇత్వర్పేట్ గ్రామంలో బుధవారం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో రైతు పొలం బాట కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏఈ కిషన్ రైతులకు విద్యుత్ భద్రతపై పలు....
















