తాజా వార్తలు
చేగుంట ప్రభుత్వ కళాశాల ఫ్రెషర్స్ డే
*చేగుంట ప్రభుత్వ కళాశాల ఫ్రెషర్స్ డే… *దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి…. A9 న్యూస్ చేగుంట: మెదక్ జిల్లా చెగుంట పట్టణం ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు శుక్రవారం....
ఈఎంఐ కట్టలేదా? ఇక మీ ఫోన్ లాక్ అయ్యే ప్రమాదం! – ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు సిద్ధం…
రుణం తీసుకుని మొబైల్ ఫోన్ కొనుగోలు చేసి, బకాయిలు చెల్లించని వినియోగదారుల ఫోన్లను దూరం నుంచే లాక్ చేసే అవకాశం ఉన్న నూతన మార్గదర్శకాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సిద్ధం....
నర్సాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి పరామర్శ….
ఎ9 న్యూస్, మాసాయిపేట ,సెప్టెంబర్12 : మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి ఇటీవల మాసాయిపేట గ్రామంలో మరణించిన కుక్కదువ్వు అంజయ్య, శేషుని బాలమణి, శివంపేట పోచమ్మ మృతుల కుటుంబ సభ్యులను....
ఐదెకరాలలోపు భూములున్న రైతులకు శుభవార్త..
తెలంగాణలో సాదా బైనామా భూములున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సాదా బైనామా దరఖాస్తుల క్రమబద్దీకరణ కోసం తెలంగాణ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు (జీఓ ఎంఎస్ నెంబర్ 106) బుధవారం జారీ....
మంథనిలో వైద్య విద్య రంగానికి సంపూర్ణ కృషి: మంత్రి శ్రీధర్ బాబు..
పెద్దపల్లి జిల్లా:సెప్టెంబర్ 12: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కార్పొరేట్ పాఠశాలల తరహాలో విద్యావకాశాలు కల్పించే లక్ష్యంతో టీచ్ ఫర్ చేంజ్ సంస్థ పని చేస్తోందని ఆ సంస్థ సీఈవో, సినీ నటి మంచు....
దోస్త్ స్పాట్ అడ్మిషన్స్ షెడ్యూల్.. 15, 16 తేదీల్లో ప్రవేశ ప్రక్రియ..
హైదరాబాద్, సెప్టెంబర్ 12 : 2025-26 విద్యా సంవత్సరానికిగాను రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశానికి దోస్త్ స్పాట్ అడ్మిషన్స్ షెడ్యూల్ను గురువారం ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. శుక్రవారం దోస్త్ వెబ్సైట్లో కాలేజీల్లోని....
యూరియా కొరతతో రైతుల తిప్పలు – సరఫరా పెంచాలని విజ్ఞప్తి…..
ఎ9 న్యూస్, చిన్న శంకరంపేట (ఆర్), సెప్టెంబర్ 12 చిన్న శంకరంపేట మండలంలో యూరియా కోసం రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తెల్లవారకముందే స్థానిక సొసైటీ వద్ద బారులు తీరిన రైతులు, చాలా....
నారాయణరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీపీ
*నారాయణరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీపీ… *ఎంపీపీల ఫోరం జిల్లా ఉపాధ్యక్షులు ప్రజాప్రతినిధులు వారి కుటుంబానికి ప్రాగాడ సంతాపం తెలిపారు… A9 న్యూస్ చేగుంట: మెదక్ జిల్లా చేగుంట మండల బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు....
గ్రామాల్లో గాజుల సవ్వడి…
A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్ ధర్పల్లి మండలం గోవింద్ పల్లి గ్రామంలో గాజుల సవ్వడి మొదలైంది. ఆడ పరుచులందరూ సంస్కృతి సాంప్రదాయ దుస్తులతో అందంగా ముస్తాబై ఒకరినొకరు స్వీట్లు పంచుకొని గాజులు వేసుకున్నారు.....
అభయ హస్తం కోసం ఎదురుచూపులు…..
జక్రాన్ పల్లి మండలంలోని పడకల్ గ్రామానికి చెందిన రంగు అజయ్ గౌడ్ అనే గల్ఫ్ కార్మికుడు 2016లో కువైట్ లో పని చేస్తున్న క్రమంలో ప్రమాధవశాత్తు బిల్డింగ్ పై నుండి పడి నరం....
















