తాజా వార్తలు
15 రోజులు క్రితం మృతి చెందిన వ్యక్తి శవం – కుటుంబ సభ్యుల ఫిర్యాదు లేదు….
ఇందల్వాయి మండలం, సెప్టెంబర్ 9 (A9 న్యూస్): ఇందల్వాయి మండలంలోని తిర్మన్పల్లి గ్రామంలో వలస వచ్చిన సూర్యనారాయణ అనే వ్యక్తి కుళ్లిపోయిన స్థితిలో మృతి చెంది ఉన్నారు. ఆయన కొడుకు రమేష్ తెలిపిన....
వన్నెల్(బి) పాఠశాలలో తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలు….
ప్రముఖ తెలంగాణ కవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా చిమ్మపూడి ఫౌండేషన్, హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో వన్నెల్(బి) ఉన్నత పాఠశాలలో జరిగిన తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వివిధ సాహితీ పోటీలను....
ఉచిత హోమియో వైద్య శిబిరం….
దర్పల్లి మండలంని గోవింద్ పల్లి గ్రామంలో ప్రత్యేకంగా మంగళవారం రోజున ఉదయం 9 గం..లకు ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో ఉచిత హోమియో వైద్య శిబిరం ప్రారంభమైనది. దీనిలో అన్ని రకాల వ్యాధులకు పరీక్షలు....
యూరియా కోసం మూడు గంటల నుండి ఎదురుచూపు రైతులు……
ఎ9 న్యూస్, మాసాయిపేట, సెప్టెంబర్ 9 : మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయం దగ్గర రాత్రి మూడు గంటల నుండి చుట్టుపక్కల గ్రామాల రైతులు యూరియా కోసం....
టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం ఘనంగా ప్రారంభం – గాంధీ భవన్లో నాయకుల సమిష్టి హాజరు…..
హైదరాబాద్, గాంధీ భవన్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం ఈరోజు గాంధీ భవన్లో జరగింది. టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ....
అల్లు కుటుంబాన్ని పరామర్శించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్…..
హైదరాబాద్: ప్రఖ్యాత సినీ నిర్మాత శ్రీ అల్లు అరవింద్ గారి కుటుంబాన్ని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు పరామర్శించారు. హాస్యనటుడు పద్మశ్రీ డా. అల్లు రామలింగయ్య గారి....
గణేష్ నిమజ్జనం విజయవంతం చేసిన అధికారులకు ధన్యవాదాలు…
నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ – నిజామాబాద్ జిల్లా తరపున. ఆర్మూర్, సెప్టెంబర్ 8: ఆర్మూర్ పట్టణంలో గణేష్ నిమజ్జనోత్సవం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా శాంతియుతంగా, విజయవంతంగా పూర్తవ్వడాన్ని గౌరవనీయంగా గుర్తిస్తున్నాము.....
యూరియా కోసం రైతుల రాస్తారోకో ….
చిన్నశంకరంపేట : యూరియా కొరత తీర్చాలంటూ రైతులు రోడ్డెక్కారు. మూడు రోజులుగా యూరియా లేకపోవడంతో ఆగ్రహం చెందిన రైతులు చేగుంట గాంధీ చౌరస్తా సోమవారం రాస్తారోకో నిర్వహించారు. మూడు రోజుల క్రితం 440....
ధర్పల్లి మండలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ……
నిజామాబాద్: ధర్పల్లి మండలంలోని గోవింద్పల్లి గ్రామంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతిరెడ్డి ఆదేశాల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన దొడ్డెనుక....
వన్నెల(కే) గ్రామంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం…..
A9 న్యూస్ | నందిపేట్, సెప్టెంబర్ 07: నందిపేట్ మండలం వన్నెల(కే) గ్రామంలో నూతనంగా రేషన్ కార్డులు మంజూరైన కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని శనివారం గ్రామ బీజేపీ నాయకుడు రాయికంటి....
















