తాజా వార్తలు
ప్రజా భవన్ లో మంత్రి సీతక్కను కలిసిన నీట్ క్వాలిఫైడ్….
ఎ9 న్యూస్ మెదక్ సెప్టెంబర్ 5 విద్యార్థులు, తల్లిదండ్రులు : నీట్ పరీక్షలో మంచి ర్యాంకు సాధించినా సుప్రీంకోర్టు తీర్పు కారణంగా కౌన్సిలింగ్ కు హాజరు కాలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేసిన....
ప్రజాభవన్లో మంత్రి సీతక్కను కలిసిన ఇస్కాన్ ప్రతినిధులు….
ఎ9 న్యూస్, మెదక్ – సెప్టెంబర్ 5 సిరిసిల్ల జిల్లా నేరెళ్ల గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇస్కాన్ ఆధ్యాత్మిక, సామాజిక అభివృద్ధి కేంద్రంకు రహదారి వసతి కల్పించాలంటూ, ఇస్కాన్ ప్రతినిధులు మంత్రి సీతక్కను....
ఈటెల రాజేందర్ను మర్యాదపూర్వకంగా కలిసిన మాసాయిపేట బీజేపీ నాయకులు…..
ఎ9 న్యూస్, మాసాయిపేట – సెప్టెంబర్ 5: మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని మాసాయిపేట మండలం కేంద్రంలోని చెట్ల తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు, గ్రామ అభివృద్ధి పరంగా చేపట్టవలసిన....
మిలాద్ ఉన్ నబీ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు…..
ఎ9 న్యూస్ – మెదక్, సెప్టెంబర్ 5: ముస్లిం సోదరులకు పవిత్ర మిలాద్ ఉన్ నబీ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఆర్. రేవంత్ రెడ్డి గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా....
సావిత్రిబాయి స్ఫూర్తిగా నేడే టీచర్స్ డే……
ఎ9 న్యూస్, మెదక్ ,సెప్టెంబర్ 5: టీచర్స్ డే పేరుతో మనువాద భావజాలం లేదా పెట్టుబడిదారి భావజాలం అభివృద్ధి చేసే రోజుగానే కొనసాగుతున్నది.ఫ్యూడల్ పితృస్వామ్య అధిపత్యము లేని కులము మతము ప్రాంతము జాతి....
మెదక్ టౌన్ పరిధిలో భద్రతా చర్యలు పరిశీలించిన ఎస్పీ….
ఎ9 న్యూస్, మెదక్, సెప్టెంబర్ 5: వినాయక నిమజ్జనోత్సవాల సందర్భంగా మెదక్ టౌన్ పరిధిలో చేపట్టిన భద్రతా చర్యలను జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు, ఈ రోజు స్వయంగా పరిశీలించారు. ఎస్పీ....
వడియారం బీచ్ శంకుస్థాపన…..
ఎ9 న్యూస్ చేగుంట సెప్టెంబర్ 5: దుబ్బాక మరియు మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక సుమారు 48.77 కోట్ల తో నిర్మించబోయే వడియారం, మసాయిపేట్ రైల్వేస్టేషన్ల మధ్య LC228 స్థానం....
నిజాం సాగర్ కాల్వలో వినాయక నిమజ్జనం – అల్ మార్క్ ఫైనాన్షియల్ సర్వీసెస్…
A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: నిజామాబాద్ నగరంలో ఎస్బిఐ అల్ మార్క్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక నవరాత్రుల ఉత్సవాలు భక్తి, ఆనందాల మధ్య అంగరంగ వైభవంగా సాగాయి. తొమ్మిది రోజుల పాటు....
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి: చెరుకు శ్రీనివాస్ రెడ్డి…
ఎ9 న్యూస్, దుబ్బాక | సెప్టెంబర్ 4: తొగుట మండలంలోని తుక్కాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ముఖ్య....
ఆర్మూర్ నందీశ్వర గణేష్ మండలిలో ఘనంగా సామూహిక కుంకుమార్చన…..
ఆర్మూర్, సెప్టెంబర్ 4: ఆర్మూర్ మున్సిపల్ పట్టణంలోని 20వ వార్డు, నంది కాలనీలో గల నందీశ్వర గణేష్ మండలి వద్ద బుధవారం రాత్రి కాలనీ మహిళలు ఘనంగా సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు.....
















