తాజా వార్తలు

ఆర్మూరులో గణేష్ నిమజ్జనంలో నిబంధనలు ఉల్లంఘించిన డీజేలు – ముగ్గురిపై కేసు…..

September 4, 2025

  ఆర్మూర్, సెప్టెంబర్ 4: గణేష్ నవరాత్రుల 9వ రోజు నిమజ్జన ఉత్సవాల్లో నిబంధనలు అతిక్రమించి డీజే పరికరాలు వినియోగించిన ఘటనపై ఆర్మూర్ పోలీసులు మూడు మంది వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. పోలీసుల....

వరసిద్ధి వినాయకుడి హోమం – వాగ్దేవి యూత్ ఆధ్వర్యంలో ఘనంగా….

September 4, 2025

  A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 23వ వార్డు, ఆర్టీసీ కాలనీ ఎంజె హాస్పిటల్ రోడ్‌లో గల శ్రీ వెంకటేశ్వర ఆలయంలో వాగ్దేవి యూత్ అధ్యక్షుడు గంగుల లక్ష్మి సాయి....

ఆర్మూర్‌లో గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి – కమిషనర్ రాజు…..

September 4, 2025

  A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: గణేష్ నవరాత్రులు 9–11 రోజుల పూజల అనంతరం జరగబోయే నిమజ్జనోత్సవాన్ని శాంతియుతంగా, సజావుగా నిర్వహించేందుకు మున్సిపల్ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్....

ఇందల్వాయిలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లు పరిశీలన….

September 4, 2025

  A9 న్యూస్ ప్రతినిధి ఇందల్వాయి: ఇందల్వాయి మండల కేంద్రంలోని పెద్ద చెరువులో జరగబోయే గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. మండల పరిధిలోని 26 గణేష్ మండపాల విగ్రహాలు చెరువులో నిమజ్జనం....

నత్తనడకలో విద్యుత్ పనులు – రైతాంగం ఇబ్బందులు….

September 4, 2025

  A9 న్యూస్ ప్రతినిధి ఇందల్వాయి: మండలంలో భారీ వర్షాలతో కూలిపోయిన విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన వైర్లు ఇంకా మరమ్మత్తు కాలేదు. పది రోజులు గడిచినా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రైతుల....

ఎల్లారెడ్డిపల్లిలో పంట నష్టాలు పరిశీలించిన వ్యవసాయ అధికారులు….

September 4, 2025

  A9 న్యూస్ ప్రతినిధి ఇందల్వాయి: ఇందల్వాయి మండలంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో అధిక వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ పరిశీలించారు. జిల్లాలో నష్టపోయిన పంటలపై వ్యవసాయ విస్తరణ అధికారులు....

గణేష్ శోభాయాత్రకు పటిష్ట బందోబస్తు – కమిషనర్ సాయి చైతన్య….

September 4, 2025

  🛡️ గణేష్ శోభాయాత్రకు పటిష్ట బందోబస్తు – కమిషనర్ సాయి చైతన్య: 🔸 భద్రతా చర్యలు: 1300+ పోలీసులు నియమించారు. 200 సీసీ కెమెరాలు అమరిక. డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ. ట్రాఫిక్ నియంత్రణకు....

గోమ్టినగర్‌-మహబూబ్‌నగర్‌ మధ్య 12 ప్రత్యేక రైళ్లు….

September 4, 2025

  హైదరాబాద్‌: పండగల సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం గోమ్టినగర్‌-మహబూబ్‌నగర్‌-గోమ్టినగర్‌ మధ్య 12 ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశారు. ఈనెల 28....

దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో వందశాతం విద్యుద్దీకరణ ….

September 4, 2025

  – జీఎం సంజయ్‌కుమార్‌ శ్రీవాత్సవ హైదరాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలో విద్యుద్దీకరణ పనులు వందశాతం పూర్తి చేశామని జనరల్‌ మేనేజర్‌ సంజయ్‌ కుమార్‌ శ్రీవాత్సవ తెలిపారు. బుధవారం నిర్వహించిన జోనల్‌....

రేపు రేషన్‌ దుకాణాలు బంద్‌…..

September 4, 2025

  తెలంగాణ రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘం పిలుపు. తెలంగాణ రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘం ఈ నెల 5న రాష్ట్ర వ్యాప్తంగా రేషన్‌ దుకాణాల బంద్‌కు పిలుపునిచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో....

Previous Next