తాజా వార్తలు
తెలంగాణలో పెండింగ్ బకాయిలు 30 వేల కోట్లు….
*ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు 2.20 లక్షల కోట్లు. *మరో 35100 కోట్ల అప్పుకు సన్నాహాలు. *కొత్త సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే మరిన్ని రుణాలు తప్పనిసరి. *పోరుబాట పట్టిన విద్యార్థులు, ఉద్యోగులు,....
సింబయోసిస్ విశ్వవిద్యాలయంలో ఘోర ప్రమాదం – వ్యక్తి మృతి
రంగారెడ్డి జిల్లా, సెప్టెంబర్ 15: రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం మొదల్గూడ గ్రామంలోని సింబయోసిస్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయంలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కాలేజీ పైభాగంలో ఉన్న వాటర్ ట్యాంక్ శుభ్రం....
34 మంది జడ్జిలతో పూర్తి స్థాయిలో పని చేస్తున్నా గరిష్ట స్థాయికి….
*మరోవైపు కొత్త కేసుల వరద. న్యూఢిల్లీ ఎ9 న్యూస్ సెప్టెంబర్ 15 దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టులో పెండింగ్ కేసుల సంఖ్య 88,417 వేలకు పైగా చేరుకుంది. కోర్టు చరిత్రలో ఇది గరిష్టస్థాయి. ఒకవైపు సుప్రీంకోర్టు....
తాళ్ల రాంపూర్ గ్రామంలో ఉద్రిక్తత – గౌడ కులస్తులు సంఘ భవనంలో ఆశ్రయం…..
ఎర్గట్ల సెప్టెంబర్ 15: తాళ్ల రాంపూర్ గ్రామంలో మరోసారి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గ్రామంలోని గౌడ కులస్తులు మరియు విడీసీ సభ్యుల మధ్య ఈత, తాటి చెట్ల విషయంలో తలెత్తిన వివాదం ఘర్షణకు....
నందిపేట్ తహసీల్దార్ కార్యాలయం వద్ద MRPS ఆందోళన….
నందిపేట్, సెప్టెంబర్ 15: గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు VHPS–MRPS ఆధ్వర్యంలో నందిపేట్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన జరిగింది. వికలాంగులకు నెలకు రూ.6,000 పెన్షన్, వృద్ధులు, వితంతువులు,....
పాస్టర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా రమేష్ జాన్….
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ మండల పాస్టర్స్ అసోసియేషన్ ఎన్నికలు మామిడిపల్లి పాస్టర్స్ భవన్లో ఘనంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో బ్రదర్ రమేష్ జాన్ ను సభ్యులు ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.....
పెన్షన్ పెంపు పై తాసిల్దార్ కార్యాలయం ముట్టడి…
మెదక్ జిల్లా ,చిన్నశంకరంపేట (ఆర్), సెప్టెంబర్ 15: రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సోమవారం చిన్న శంకరంపేట మండల వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయాన్ని సోమవారం దివ్యాంగులు, వృద్యాప, వితంతు,....
ఖుద్వాన్పూర్లో మైనార్టీ మండపానికి ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ…..
నందిపేట్, సెప్టెంబర్ 15: నందిపేట్ మండలం ఖుద్వాన్పూర్ గ్రామంలో మైనార్టీ మండపానికి ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ ఈరోజు ఘనంగా జరిగింది. ఆర్మూర్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ రథసారథి పొద్దుటూరి వినయ్న్న....
ప్రభుత్వ భూమిలో అక్రమ లావాదేవీలు…
అధికారులకు బెదిరింపులు.. నందిపేట్, సెప్టెంబర్ 15 : నందిపేట్ మండలం చింరాజ్పల్లి గ్రామ శివారులోని సర్వే నం. 40/7/28లో రెండు ఎకరాల 20 గుంటల ప్రభుత్వ భూమి చుట్టూ మళ్లీ కలకలం రేగింది.....
పెండింగ్ సమస్యలపై ఎంపీ రఘునందన్ రావు కు వినతిపత్రం….
*మాజీ సర్పంచ్ టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో వినతిపత్రం. *మెదక్ ఎంపీ వకీల్ సాబ్ హామీ. 🗓️ సెప్టెంబర్ 14 | మాసాయిపేట | ఎ9 న్యూస్: మెదక్ ఎంపీ మాధవనేని....
















