తాజా వార్తలు
ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ……
జక్రాన్ పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో ప్రజా పాలన దినోత్సవం సందర్బంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన గ్రామ పంచాయతీ సెక్రెటరీ, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, హెల్త్ ఆశ సిబ్బంది, గ్రామ కాంగ్రెస్ పార్టీ....
నూత్ పల్లిలో ప్రధాని మోడీ 75వ జన్మదిన వేడుకలు…..
డొంకేశ్వర్,సెప్టెంబర్ 17,నూత్ పల్లి గ్రామం: దేశ ప్రధానమంత్రి, విశ్వవిఖ్యాత జననేత నరేంద్ర మోడీ గారి 75వ పుట్టిన రోజు సందర్భంగా నూత్ పల్లి గ్రామంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా బిజెపి....
మిర్ధపల్లి లో క్రీడదుస్తుల పంఫిణీ…
ఆలూర్ మండలంలో మిర్దపల్లి గ్రామంలో జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో క్రీడా దుస్తుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇందులో సుమారు 20వేల విలువగల క్రీడా దుస్తులను దాతలు అశోక్, suresh ,మోహన్ ,మైపాల్, నర్సిరెడ్డి అందజేశారు.....
వడ్ల సాయిప్రసాద్కి వాటర్ బెడ్ అందజేసిన సానిక్షా ఫౌండేషన్ & సారా సెవెన్ రేస్ ఫౌండేషన్.
A9 న్యూస్ ప్రతినిధి చిన్న శంకరంపేట్: మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ మండలంలోని చందాపూర్ గ్రామానికి చెందిన వడ్ల సాయిప్రసాద్ గత కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి,....
ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన మాజీ ఉద్యోగి….
నందిపేట్, సెప్టెంబర్ 16, నందిపేట్ మండలం చింరాజ్పల్లి శివారులో ప్రభుత్వ భూములపై అక్రమ రిజిస్ట్రేషన్ కలకలం రేపుతోంది. స్థానిక సమాచారం ప్రకారం, చింరాజ్పల్లి గ్రామ శివారులోని సర్వే నంబర్ 40/7/28లో రెండు ఎకరాలు....
మంచిర్యాలలో వందే భారత్ ట్రైన్ హాల్టింగ్….
మంచిర్యాల జిల్లా: సెప్టెంబర్16 నాగ్పూర్-సికింద్రాబాద్ మార్గంలో నడిచే వందే భారత్ రైలుకు మంచిర్యాల రైల్వే స్టేషన్లో స్టాపేజీ మంజూరైంది. ఇది మంచిర్యాల జిల్లా ప్రజల చిరకాల కోరిక నెరవేరడమే కాకుండా, ఈ ప్రాంత....
టీజీపీఎస్సీ కార్యాలయం ముట్టడి….
హైదరాబాద్:సెప్టెంబర్ 16 గ్రూప్ – 1 అభ్యర్థులకు న్యాయం చేయాలని.. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాన్ని జాగృతి నేతలు ముట్టడించారు. గ్రూప్-1....
అంగన్ వాడిల్లో 15, 274 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్…
హైదరాబాద్:సెప్టెంబర్ 16 తెలంగాణలోని అంగన్ వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 15,274 ఉద్యోగా లను భర్తీ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. నియామక విధానంలో మార్పులు తీసుకురావడానికి ఇతర రాష్ట్రాల విధానాలను అధ్యయనం....
ఐటిఆర్ దాఖలు గడువు నేటితో ముగింపు….
హైదరాబాద్:సెప్టెంబర్ 16 ఆదాయ పన్ను రిటర్నుల ఐటీఆర్,దాఖలు విషయం లో పన్ను చెల్లింపుదారు లకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఊరట కల్పించింది. 2025-26 మదింపు సంవత్సరానికి సంబంధించి ఆదాయ పన్ను....
మండల స్థాయి క్రీడలకు స్పోర్ట్స్ దుస్తులు అందజేసిన కాంగ్రెస్ నాయకులు…..
జక్రాన్ పల్లి మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో క్రీడాకారులకి స్పోర్ట్స్ దుస్తులు అందజేసిన నిజామాబాద్ రూరల్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సోప్పరి వినోద్, మాజీ సర్పంచ్ బాల కిషన్ చంద్రకళ,కాటిపల్లి నర్సారెడ్డి, వాలీబాల్....
















