నిజామాబాద్
గణేష్ మండళ్లకు పోలీస్ కమిషనర్ సూచనలు….
A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గణేష్ ఉత్సవాల సందర్భంలో మండలి నిర్వాహకులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని సూచించారు. డీజేలు పూర్తిగా నిషేధం, రాత్రి 10 గంటల తర్వాత లౌడ్స్పీకర్లు....
రాజీవ్ గాంధీ 81వ జయంతి వేడుకలు…..
హైదరాబాద్/ఆర్మూర్ టౌన్, ఆగస్ట్ 20, 2025: మాజీ ప్రధాని, భారత ఐటీ విప్లవానికి పునాదులు వేసిన దుర్ధృష్టవశాత్తు మృతిచెందిన మహానేత రాజీవ్ గాంధీ 81వ జయంతిని పురస్కరించుకొని, హైదరాబాద్ గాంధీ భవన్లో నందిపేట్....
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద సందర్శకుల రద్దీ…..
నిజామాబాద్ జిల్లా, ఆగస్ట్ 20: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద పర్యాటకుల రద్దీ గణనీయంగా పెరిగింది. వరద నీటిని విడుదల చేస్తున్న దృశ్యాలు చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఆనకట్ట వద్దకు చేరుకున్న....
AIUKS బహిరంగ సభ విజయవంతం చేయాలని ప్రతినిధుల పిలుపు…
జక్రాన్పల్లి, 20 ఆగస్టు 2025: మహబూబ్ నగర్లో జరగనున్న రాష్ట్ర అఖిలభారత ఐక్యా రైతు సంఘం (AIUKS) బహిరంగ సభను ఘనవిజయంగా చేయాలని, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు హామీలను వెంటనే....
ఎస్సైని ఘనంగా సన్మానించిన అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు….
ఆర్మూర్, ఆగస్ట్ 19: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఎస్సై రమేష్ను అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు మంగళవారం ఘనంగా సన్మానించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు లింగన్న,....
బీసీలకు అవకాశాలు ఇచ్చేందుకు ఏ పార్టీ సిద్ధంగా లేదు: తీన్మార్ మల్లన్న….
నిజామాబాద్, ఆగస్ట్ 17: బీసీలకు రాజకీయ అవకాశాలు ఇవ్వడానికి ఏ పార్టీ సిద్ధంగా లేదని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్లోని 8 స్థానాల్లో బీసీ అభ్యర్థులను....
అంబులెన్స్ సర్వీసులపై డిపిటీ & డిఎంహెచ్వో ఆకస్మిక తనిఖీ…
A9 న్యూస్ ప్రతినిధి జక్రన్ పల్లి: నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం ప్రాంతంలో వైద్య సేవల నాణ్యతను మెరుగుపరచడం కోసం ఆరోగ్య విభాగం అధికారులు అప్రమత్తమవుతున్నారు. ఈ క్రమంలో డి.పి.టి. విభాగం అధికారులు, జిల్లా....
ఉత్తమ విజిలెన్స్ కానిస్టేబుల్స్గా రాజశేఖర్, మనోహర్….
ఆర్మూర్, ఆగస్టు 15: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బస్టాండ్లలో విజిలెన్స్ కానిస్టేబుల్స్గా కర్తవ్యనిష్ఠతో విధులు నిర్వహిస్తున్న ఆర్మూర్ డిపోకు చెందిన ఎన్. రాజశేఖర్, మనోహర్లకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తరఫున....
ఆర్మూర్ పద్మశాలి సంఘంలో 79వ స్వాతంత్ర్య వేడుకలు…..
ఆర్మూర్ ఆగస్ట్ 15, ఆర్మూర్ పట్టణ పద్మశాలి సంఘ భవనంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణ అధ్యక్షులు మ్యాక మోహన్ దాస్ జెండా ఆవిష్కరణ చేసి, స్వాతంత్ర్యం కోసం....
క్షత్రియ పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా….
**క్షత్రియ పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా** ఆగస్ట్ 15.2025, ఆర్మూర్ టీచర్స్ కాలనీలోని క్షత్రియ పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థులు తమ ఆటపాటలతో....
















