నిజామాబాద్
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద తాకిడి…
16 గేట్లు ఎత్తివేసిన అధికారులు. నిజామాబాద్ జిల్లా:ఆగస్టు 23: నిజామాబాద్లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగు తుంది. శనివారం ప్రాజెక్టులో 16 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు....
అమీర్నగర్లో పామాయిల్ సాగు కార్యక్రమం……
నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం అమీర్నగర్ గ్రామ పంచాయతీలో పామాయిల్ సాగు కార్యక్రమాన్ని అగ్రికల్చర్ ఆఫీసర్ శ్యామ్, హెచ్ ఈ ఓ. సుధీర్, క్లస్టర్ ఆఫీసర్, నాగేష్ గౌడ, ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా....
జోరుపూర్ పాఠశాల శిథిలావస్థలో…
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: నందిపేట్ మండలంలోని జోరుపూర్ ప్రాథమిక పాఠశాల దయనీయ స్థితికి చేరింది. ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న 25మంది విద్యార్థులు ఒక్క గదిలోనే ఇబ్బందులు....
ప్రతిభావంతులైన గురువులకు ఘన సన్మానం….
ఆర్మూర్, A9 న్యూస్ ప్రతినిధి: ఆలూరు మండలంలో బుధవారం నిర్వహించిన టీచింగ్ లెర్నింగ్ మెథడ్స్ (TLM) పోటీల్లో మిర్ధపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులు ప్రతిభ కనబరిచి మూడు అవార్డులను....
ఆయిల్ పామ్ సాగు పంట పైన అవగహన సదస్సు….
JAKRANPALLY: ఈరోజు తొర్లికొండ గ్రామం లో ఆయిల్ పామ్ సాగు పంట పైన అవగహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమం లో మండల వ్యవసాయ అధికారిని దేవిక , మాట్లడుతూ, తెలంగాణ ప్రభుత్వం....
బాల్కొండలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులపై రాస్తారోకో…..
బాల్కొండ, ఆగస్ట్ 22, 2025: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంకు చెందిన పేద కుటుంబాలు ఈరోజు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో అన్యాయంపై రాస్తారోకో నిర్వహించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో....
జక్రాన్ పల్లి: పనుల జాతర సందర్భంగా అంగన్వాడి కేంద్రానికి భూమి పూజ…..
జక్రాన్ పల్లి, ఆగస్ట్ 22: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పనుల జాతర కార్యక్రమంలో భాగంగా జక్రాన్ పల్లి మండలంలోని తొర్లికొండ గ్రామంలో కొత్తగా నిర్మించబోయే అంగన్వాడి కేంద్రానికి భూమి పూజ కార్యక్రమం....
మొబైల్ రికవరీ చేసిన ధర్పల్లి ఎస్సై…..
ధర్పల్లి, ఆగస్ట్ 22: ధర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు నెలల క్రితం మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న దేవరకొండ ప్రసాద్కు తిరిగి అతని ఫోన్ లభించగలిగింది. మొబైల్ కోల్పోయిన వెంటనే ప్రసాద్ ధర్పల్లి....
ధర్పల్లిలో పీస్ కమిటీ సమావేశం – వినాయక ఉత్సవాలు శాంతియుతంగా, చట్టబద్ధంగా జరపాలని అధికారులు పిలుపు…..
ధర్పల్లి మండల స్థాయి పీస్ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, సూచనలు, అధికారుల హితవులు వినాయక చవితి ఉత్సవాన్ని చట్టబద్ధంగా, భక్తిశ్రద్ధలతో, సాంఘిక సమతా వాతావరణంలో జరపడానికి తీసుకున్న ముఖ్యమైన చర్యలు అని స్పష్టంగా....
శ్రీరాంసాగర్ వరద గేట్లు ఈ రాత్రి తెరుచుకోనున్నాయి……
స్థలం: నిజామాబాద్ జిల్లా సమయం: ఈ రోజు రాత్రి 10 గంటలకి కారణం: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి, ప్రాజెక్టు 98% వరకు నిండిపోవడంతో అధికారులు....
















