నిజామాబాద్
ఎస్ఎస్ సి ప్రతిభావంతుల విద్యార్థులకు రూ.7000 నగదు పురస్కారం…
ఆగస్ట్ 15. 2025, 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందిపేట్ 2024-25 ఎస్ఎస్సి బ్యాచ్లో తెలుగులో అద్భుత మార్కులు సాధించిన విద్యార్థులకు సన్మానం జరిగింది. తెలుగులో....
అబ్దుల్ అజీమ్కు ఘన సన్మానం….
పెర్కిట్ పాఠశాల స్వాతంత్ర్య వేడుకల్లో. ఆగస్ట్ 15. 2025, ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ మర్కజ్ కమిటీ అధ్యక్షుడు అబ్దుల్ అజీమ్ శుక్రవారం పెర్కిట్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ....
ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయ ఉద్యోగికి ఉత్తమ ఉద్యోగి అవార్డు….
షేక్ షబ్బీర్కు ప్రశంస పత్రం ప్రదానం. ఆర్మూర్, ఆగస్టు 15 (A9 న్యూస్ ప్రతినిధి): ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా సేవలందిస్తున్న షేక్ షబ్బీర్కు ఉత్తమ ఉద్యోగిగా గుర్తింపు లభించింది. ఆయనకు....
ఆర్మూర్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు…..
ఆర్మూర్, ఆగస్టు 15 (A9 న్యూస్ ప్రతినిధి): ఆర్మూర్ సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఉత్సాహంగా, దేశభక్తి భావాలతో ఘనంగా నిర్వహించారు. సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవ్య జాతీయ పతాకాన్ని....
ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు….
A9 న్యూస్ ప్రతినిధి, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు దేశభక్తి మురిపెంతో శోభాయమానంగా నిర్వహించబడినాయి. పోలీస్ సిబ్బంది, అధికారులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో....
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ….
JAKRANPALLY: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు : జక్రాన్ పల్లి మండలంలోని పుప్పాలపల్లి లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా జాతీయ జెండాను ఎగురవేసిన UPS పాఠశాల విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు, అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ....
ఆర్గుల్ గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ…
మహిళా శక్తిని స్మరించుకుంటూ భూపతి రెడ్డి ప్రకటన జక్రాన్పల్లి, ఆగస్టు 14 (ఎ9 న్యూస్): జక్రాన్పల్లి మండలంలోని ఆర్గుల్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి,....
ఆర్మూర్ కస్తూర్బా హాస్టల్లో విషాదం….
*భయంతో దూకి గాయపడి మృతి చెందిన విద్యార్థిని.. A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ కస్తూర్బా హాస్టల్లో విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎంపీసీ మొదటి చదువుతున్న కావేరి (16),....
ఎమ్మెల్యే భూపతిరెడ్డిని కలిసిన టీఎన్జీవోస్ ఉద్యోగులు…..
రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డీని కలిసిన టీఎన్జీవోస్ ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలిసి దీర్ఘాకాలంగా అంగన్ వాడి ఉద్యోగులు మరియు ఇతర శాఖల ఉద్యోగుల సమస్యలపై సుధీర్ఘాంగా చర్చించగ, సానుకూలంగా స్పందించిన రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి....
చదువును ప్రజల దరిచేరుస్తూ – రంగనాథన్ వారసత్వం…
A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: వేల్పూరు మండలంలో గ్రంథాలయ పితామహుడు, ఆధునిక గ్రంథాలయ శాస్త్రానికి పునాదులు వేసిన మహనీయుడు ఎస్.ఆర్. రంగనాథన్ జయంతిని పురస్కరించుకొని గ్రంథాలయ దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 12న....
















