తెలంగాణ
హైదరాబాద్లో షాకింగ్ ఘటన: అద్దె ఇంటి బాత్రూమ్లో సీక్రెట్ కెమెరా కలకలం….
హైదరాబాద్ నగరంలోని మధురానగర్లో ఓ అద్దె ఇంట్లో సీక్రెట్ కెమెరా వ్యవహారం కలకలం రేపింది. జవహర్నగర్కు చెందిన అశోక్ అనే వ్యక్తి, తన ఇంటిని అద్దెకు ఇచ్చిన తర్వాత గోప్యంగా కెమెరాలు అమర్చిన....
ఇందూరులో పోలీసులపై కత్తిదాడి: కానిస్టేబుల్ ప్రమోద్ మృతి, మరోకరికి గాయాలు…..
ఈ ఘటన తీవ్ర విచారం కలిగించేదిగా ఉంది. పోలీసులే రక్షణ కోసం ఉన్నవారు, వారికి తాము పనిచేసే సమయంలో ఈ తరహా ముప్పులు ఏర్పడటం సమాజానికి ఆలోచించాల్సిన విషయం. ఇది తేలికపాటి విషయం కాదు....
బ్యాంకులో ఎక్కువ డబ్బులు వేస్తున్నారా?.. ఆ పరిమితి దాటితే చిక్కులే.. ఐటీ నోటీసులు రావచ్చు…..
*సేవింగ్స్ ఖాతాల్లో రూ.10 లక్షలు దాటితే ఐటీకి సమాచారం. *అన్ని బ్యాంకు ఖాతాల్లో కలిపి ఈ పరిమితి వర్తింపు. *ఫిక్స్డ్ డిపాజిట్లు రూ.10 లక్షలు దాటినా పైకి నివేదిక. *మ్యూచువల్ ఫండ్స్, షేర్లలో....
బీసీ బందు పిలుపుకు-నిరుపేద హక్కుల సాధన సమితి కమిటీ సంపూర్ణ మద్దతు….
సిద్దిపేట మూర్తి ఆగి రెడ్డి జిల్లా కన్వీనర్ వెల్లడి. ఎ9 న్యూస్ సిద్దిపేట అక్టోబర్ 17 ప్రియమైన ప్రజలారా ,స్వామిక వాదులారా! 17 -10 -2025. న జరగబోయే ” బీసీ బందుకు....
సాయుధ పోరాట విరమణ ప్రకటించిన మావోయిస్టు లకు స్వాగతం…..
ఎ9 న్యూస్ డెస్క్, హైదరాబాద్ : మావోయిస్టు పొలిట్ బ్యూరో మెంబర్ తో పాటుగా 61 మంది అక్టోబర్ 15 న సాయుధ పోరాట విరమణ ప్రకటించిన తదుపరి నేడు మావోయిస్టు పార్టీ....
మండలంలోని పలు గ్రామాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే భూపతిరెడ్డి….
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం జక్రాన్ పల్లి మండలంలోని ఆర్గుల్, మునిపల్లి గ్రామలల్లో తెలంగాణ ప్రభుత్వం మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన నిజామాబాదు రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతి....
మెదక్ జిల్లా అగ్రహారం, గవ్వలపల్లిలో తాగునీటి కొరత – ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు….
మెదక్: అగ్రహారం మరియు గవ్వలపల్లి గ్రామాల ప్రజలు తాగునీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామపంచాయతీ మరియు సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. “ప్రతి నెల....
అనుకూలమైన పరిస్థితులు ఏనాడో కనుమరుగైనాయి…
ఎ9 న్యూస్ డెస్క్, అక్టోబర్ 15: భారతదేశంలో దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంథా ఆధారంగా సాయుధ పోరాటానికి అనుకూలమైన పరిస్థితులు ఏనాడో గతించిపోయినవి. చాలా ఆలస్యంగా నైనప్పటికీ సిపిఐ మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో....
మీసేవ ఇంటర్నెట్ సేవలు యజమానులకు ఆదేశాలు….
దళారులు డీల్స్ ఎక్కువ డబ్బులు వసూలు చేస్తే పై అధికారులకు రిపోర్ట్ ఇస్తాము. ఎ9 న్యూస్ ,చేగుంట, అక్టోబర్ 15: మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో ఉదయము 11:00 గంటలకి తహశీల్దార్....
ఈ చదువు చదవలేకపోతున్నాను” సూసైడ్ నోట్ రాసి గురుకుల విద్యార్ధిని ఆత్మహత్య…
ప్రేమ వేధింపులే కారణమని బాలిక తండ్రి ఆరోపణ . మహబూబ్నగర్ జిల్లా రంగారెడ్డిగూడా పరిధిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ప్రియాంక(17) మూడు రోజుల క్రితం....















