తాజా వార్తలు
అటు ‘అమరావతి’.. ఇటు ‘ఫ్యూచర్ సిటీ’ రేవంత్ ప్లానేంటి..
ఏపీ సీఎం చంద్రబాబు ఎక్కడ మాట్లాడినా.. అమరావతి రాజధాని, సైబరాబాద్ వంటి కీలక ప్రాజెక్టులను ప్రస్తావిస్తున్న విషయం తెలిసిందే. ఆయన హయాంలోనే హైదరాబాద్లో ఐటీ కేంద్రాలకు నెలవుగా సైబరాబాద్ నిర్మాణం చేపట్టారు. భాగ్యనగరంలోనే....
మరో మైలురాయి దాటిన తెలంగాణ ఆర్టీసీ…..
మరో మైలురాయి దాటిన తెలంగాణ ఆర్టీసీ.. ఇప్పటి వరకు 200 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం. మహిళలు ఉచిత ప్రయాణ విలువ రూ.6700 కోట్లు. ఎప్పటికప్పుడు ఆర్టీసీకి నిధులు విడుదల చేస్తున్న ప్రభుత్వం.....
ట్యాపింగ్ కేసు సీబీఐకి వెళ్తే బెటరనుకుంటున్న బీఆర్ఎస్….
ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ కొత్త డిమాండ్ వినిపించడం ప్రారంభించింది. సిట్ దర్యాప్తు సరిగ్గా జరగడం లేదని ఆ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటున్నారు. గతంలో తన....
ఇద్దరు తెలంగాణ వాసులకు జాతీయ చేనేత పురస్కారాలు.,
Jul 23, 2025, తెలంగాణ : చేనేత రంగంలో 2024 సంవత్సరానికి గాను ప్రతిభ కనబరిచిన వారికి కేంద్రం పురస్కారాలు ప్రకటించింది. ఈ ఏడాది 5 సంత్ కబీర్, 19 జాతీయ చేనేత....
ఉచిత ఇసుక లబ్దిదారులకు చేరేలా చర్యలు తీసుకోవాలి: మంత్రి.
Jul 23, 2025, తెలంగాణ : ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ఇసుక సరైన విధంగా లబ్దిదారులకు చేరేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి ఆదేశిచారు. లబ్దిదారులపై రవాణా భారం....
ఒక్క ఏడాదిలో రూ.22,845 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు.
Jul 23, 2025. NCRP, CFCFRMS ప్రకారం గతేడాది(2024) కాలంలో దేశవ్యాప్తంగా ప్రజల నుంచి రూ.22,845.73 కోట్లను సైబర్ నేరగాళ్లు కొళ్లగొట్టారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. మంగళవారం....
తెలంగాణ రాజకీయాల్లో రెబల్ స్టార్స్ హవా..
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు బలమైన తిరుగుబాటుదారులే కీలక పాత్ర పోషిస్తున్నారు. వారు అలా పార్టీ నుంచి బయటకు పోరు. పార్టీకి విధేయంగా ఉండరు. పక్కలో బల్లెంలా నాయకత్వానికి చికాకు పెడుతూనే ఉన్నారు. ఇది....
జక్రాన్ పల్లి మండలంలోని ఆర్గుల్ గ్రామంలో బోనాల జాతర,…
అమ్మవారికి ఆది బోనం, ఆర్గుల్ గ్రామంలో మాజీ సర్పంచ్ గొర్త రాజేందర్ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల జాతర నిర్వహించారు,తెలంగాణ సంస్కృతి, ఆచార సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండగ ఈ పండుగను అంగరంగ వైభవంగా....
ఆర్మూర్లో సాయి వోకేషనల్ కాలేజ్లో బోనాల పండుగ…
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న సాయి వోకేషనల్ జూనియర్ కాలేజీలో బోనాల పండుగను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు సంప్రదాయంగా బోనాలను....
శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద..
నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల. హైదరాబాద్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువన ఉన్న జలాశయాల నుంచి భారీగా వరద విడుదల చేస్తున్న నేపథ్యంలో మరో....
















