తాజా వార్తలు

దక్షిణ మధ్య రైల్వేలో 61 స్పోర్ట్స్‌ కోటా ఖాళీలు…..

November 3, 2025

  Nov 03, 2025, దక్షిణ మధ్య రైల్వే (SCR), రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) ద్వారా స్పోర్ట్స్ కోటా కింద 2025-26 సంవత్సరానికి నియామక ప్రకటన విడుదల చేసింది. అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్,....

తెలుగు రాష్ట్రాల్లో పిడుగులతో కూడిన వర్షాలు….

November 3, 2025

  Nov 03, 2025, ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలోని పలు జిల్లాల్లో సోమవారం భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు తెలంగాణ లోని కొన్ని జిల్లాల్లో ఉరుములు,....

మరోసారి కొత్త ఓటర్ల నమోదుకు ఈసీ ఆదేశాలు….

November 2, 2025

  Nov 02, 2025. తెలంగాణ : స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తులో భాగంగా గ్రామ పంచాయతీ వార్డుల వారీ ఓటర్ల జాబితాలో కొత్త ఓటర్లను మరోసారి నమోదు చేయాలని ఎస్ఈసీ శనివారం అన్ని....

భార్య, కూతురు సహా ముగ్గురిని చంపి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి….

November 2, 2025

వికారాబాద్ జిల్లాలో దారుణo. వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో కుటుంబ కలహాల కారణంగా ఆదివారం ఉదయం వేపురి యాదయ్య అనే వ్యక్తి తన భార్య అలివేలు (31), ఇద్దరు కూతుర్లు అపర్ణ (13), శ్రావణి (10),....

పోచంపాడ్‌లో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం ఘనంగా….

November 1, 2025

  పోచంపాడ్, నవంబర్ 1: “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమం భాగంగా ఈ రోజు పోచంపాడ్ బస్టాండ్ నుంచి పోచంపాడ్ ఎక్స్ రోడ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై సుహాసిని,....

దేవాలయ భూముల సంరక్షణ.. రేవంత్ సర్కారు కొత్త బిల్లు….

November 1, 2025

  హైదరాబాద్, సెప్టెంబర్ 1: తెలంగాణ దేవాదాయ భూముల రక్షణకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ఎండోమెంట్ యాక్ట్, 1987 చాప్టర్ XI సవరణకు కసరత్తు చేస్తోంది. సెక్షన్స్....

తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలి: సీఎం రేవంత్ రెడ్డి…..

November 1, 2025

  తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని కెనడా ప్రతినిధులని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. ఇవాళ(శనివారం) రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డితో హైకమిషనర్ ఆఫ్ కెనడా టు ఇండియా క్రిస్టోఫర్ కూటర్ బృందం....

ప్రజల మనసు గెలిచిన ఆదర్శ ఉద్యోగి…..

November 1, 2025

  *షేక్ షబ్బీర్ రిటైర్మెంట్ వేడుక ఘనంగ ఆర్మూర్. అక్టోబర్ 01, ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా 32 ఏళ్లపాటు అంకితభావంతో సేవలందించిన షేక్ షబ్బీర్ ఉద్యోగ విరమణ సన్మానోత్సవం అక్టోబర్ 31వ....

మిట్టాపూర్ శివారులో మహిళ దారుణ హత్య – జిల్లా మొత్తాన్ని కుదిపేసిన ఘటన…..

November 1, 2025

A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం మిట్టాపూర్ శివారులో గుర్తు తెలియని మహిళ. దాధాపుగా వయస్సు 25 నుండి 40 సంవత్సరాలు, అమానుషంగా హత్యకు గురైన ఘటన చోటు చేసుకుంది.....

నాచవరం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కార్తీకమాస పుణ్యస్నానాలు – శ్రీ సత్యనారాయణ వ్రతాలు, భక్తుల భాగ్యసాధన….

November 1, 2025

సిద్దిపేట్ జిల్లా వర్గల్ మండలంలోని నాచవరం గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం కార్తీక మాసంలో ప్రత్యేక పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ పవిత్ర కార్తీకమాసంలో ప్రతీ రోజూ భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చి....

Previous Next