తాజా వార్తలు
ముప్కాల్లో శ్రీనివాస డైరీ ప్రారంభం…
ముప్కాల్, సెప్టెంబర్ 6: ముప్కాల్ మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద తాడూరి సిద్ధ రమేష్ గారి షట్టర్ రూములో శ్రీ శ్రీనివాస డైరీ ఘనంగా ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా విడిసి అధ్యక్షులు....
గురుపూజోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించిన వాణి విద్యానికేతన్ స్కూల్….
గోవింద్ పేట్ గ్రామం, ఆర్మూర్ | తేదీ: సెప్టెంబర్ 6 గురుపూజోత్సవం సందర్భంగా గోవింద్ పేట్ గ్రామంలోని వాణి విద్యానికేతన్ స్కూల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శ్రీ బి.....
చిన్న శంకరంపేటలో వినాయక నిమజ్జనోత్సవం ఘనంగా నిర్వహణ….
మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలంలోని చిన్న శంకరంపేట గ్రామంలో అయ్యప్ప యూత్ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన కార్యక్రమం ఎంతో వైభవంగా నిర్వహించబడింది. భక్తుల ఉత్సాహం, శ్రద్ధ, మరియు గ్రామస్థుల భాగస్వామ్యంతో ఈ....
సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ కు అస్వస్థత..
హైదరాబాద్:సెప్టెంబర్ 06 సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. శనివారం ఉదయం ఆయన శ్రీశైలం వెళ్లి వస్తుండగా అస్వస్థతకు గురైనట్టు సమాచారం.....
వినాయక నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించిన చిన్న శంకరంపేట యువసేన యూత్
చిన్న శంకరంపేట (ఆర్), మెదక్ జిల్లా: చిన్న శంకరంపేట మండలంలో యువసేన యూత్ ఆధ్వర్యంలో వినాయకుడి నిమజ్జన కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో శంకరంపేట మాజీ సర్పంచ్ శ్రీ రాజిరెడ్డి,....
ఆర్మూర్ పట్టణంలో డీజేల మాయలో యువత…
*అనుమతి ఉందా? లేదా? అనే అయోమయంలో పడిపోయిన యువకులు… *డీజే బుకింగ్స్ తో గందరగోళం – పోలీసుల పర్యవేక్షణ కఠినం…. *శబ్ద కాలుష్యం నియంత్రణలో భాగంగా అధికారుల అప్రమత్తత… *సౌండ్ సిస్టమ్స్ పై ప్రత్యేక....
ఆర్మూర్లో హత్య, దొంగతనం కేసులో ముగ్గురి అరెస్టు….
ఆగస్టు 20న ఆర్మూర్ వెంకటేశ్వర కాలనీలో సుంకేట్ గ్రామానికి చెందిన పోతు నరేందర్ను హత్య చేసి బంగారు చైన్, రెండు ఉంగరాలు దోచుకున్న కేసులో ఈరోజు పోలీసులు నిందితులు అంగల లక్ష్మి, ఆమె....
జక్రాన్పల్లి మండల ఫోటో & వీడియోగ్రాఫర్స్ నూతన కార్యవర్గం ఏర్పాటు…..
నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలంలో ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియోగ్రాఫర్స్ సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ, మండలంలోని ప్రతీ ఫోటోగ్రాఫర్ మరియు వీడియోగ్రాఫర్ ఐక్యంగా కొత్త కమిటీని ఏర్పాటు....
ఖైరతాబాద్ వినాయకుని దీవెనలు పొందిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్……
A9 న్యూస్, మెదక్ – సెప్టెంబర్ 5 తెలంగాణ టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఖైరతాబాద్ మహా గణేశుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాదు మేయర్ గద్వాల....
ఇన్ఫోసిస్ ఫౌండేషన్ నుంచి కామారెడ్డి వరద బాధితులకు సహాయం
A9 న్యూస్, మెదక్ – సెప్టెంబర్ 5 కామారెడ్డి జిల్లాలో ఇటీవల సంభవించిన భారీ వర్షాల వల్ల గణనీయమైన నష్టం జరిగింది. ఈ సందర్భంలో బాధితుల సహాయార్థంగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. రూ.15....
















