తాజా వార్తలు
మహా నిమజ్జనోత్సవానికి భారీ ఏర్పాట్లు…..
శోభాయాత్ర ఏర్పాట్లు: బాలాపూర్ గణేశుడి దర్శనంతో ప్రారంభమై, చార్మినార్, మొజంజాహి మార్కెట్, తెలుగు తల్లి వంతెన మార్గంలో హుస్సేన్సాగర్ వరకు శోభాయాత్ర కొనసాగనుంది. బందోబస్తు: శాంతియుత నిమజ్జనం కోసం 30 వేల మంది....
ఫైన్లు కాదు… రోడ్లు సరి చేయండి!’ గుంతలో కూర్చొని యువకుడి వినూత్న నిరసన”….
ముందు మీరు రోడ్లు బాగుచేయండి… తర్వాత మాకు ఫైన్లు వేయండి!” కరీంనగర్ జిల్లాలోని రేకుర్తి చౌరస్తాలో రోడ్డు పరిస్థితిపై ఒక యువకుడు వినూత్న నిరసన వ్యక్తం చేశాడు. పేరు కోట శ్యామ్ కుమార్.....
“పాఠశాలలో టీచర్లతో కలిసి భోజనం: ఫుడ్ పాయిజన్కు పరిష్కారంగా హైకోర్టు ఆదేశాలు”……
హైకోర్టు ఆదేశం: ఉపాధ్యాయులు స్కూల్లో విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచన. లక్ష్యం: మధ్యాహ్న భోజనం నాణ్యత పెంచడం, ఫుడ్ పాయిజన్ ఘటనలు నివారించడం. న్యాయస్థానం అభిప్రాయం: ఉపాధ్యాయులు విద్యార్థులతో....
మాసాయిపేటలో బీఆర్ఎస్ రాస్తారోకో – సిబిఐ ఎంక్వైరీపై తీవ్ర అభ్యంతరం…..
ఎ9 న్యూస్ – మాసాయిపేట, సెప్టెంబర్ 4: మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని మాసాయిపేట మండల కేంద్రంలో జాతీయ రహదారి 44పై బీఆర్ఎస్ నాయకులు భారీ ఎత్తున రాస్తారోకో చేపట్టారు. సిఎం....
తెలంగాణలోని పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించారు….
తెలంగాణలోని పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించారు: 📅 సెలవులు ప్రారంభం: సెప్టెంబర్ 21, 2025 (ఆదివారం). 📅 సెలవుల ముగింపు: అక్టోబర్ 3, 2025 (శుక్రవారం). 🏫 పాఠశాలలు తిరిగి ప్రారంభం: అక్టోబర్....
వినాయక నిమర్జనం సందర్భంగా సెప్టెంబర్ 6 సెలవు – స్థానంలో 11న రెండో శనివారం పని దినంగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం…
వినాయక నిమర్జనం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం 6వ తేదీ (శనివారం) రోజు సెలవు ప్రకటించింది. ఈ సెలవు హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాల్లో వర్తిస్తుంది. అయితే, 6వ తేదీ సెలవుగా ప్రకటించినందున,....
తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలు….
Sep 04, 2025, తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలు తెలంగాణలో రాగల 4 రోజులు వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ను....
గణేష్ మండపాల సందర్శించిన ఈ.ఆర్. ఫౌండేషన్ చైర్మన్…..
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ మండలం కోమన్పల్లి గ్రామంలో ఈ.ఆర్. ఫౌండేషన్ చైర్మన్, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్ వివిధ గణేష్ మండపాలను సందర్శించారు. గ్రామస్థులు ఘన స్వాగతం పలికి....
ఇత్వర్పేట్లో రైతు పొలం బాట కార్యక్రమం…..
A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ: బాల్కొండ మండలంలోని ఇత్వర్పేట్ గ్రామంలో బుధవారం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో రైతు పొలం బాట కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏఈ కిషన్ రైతులకు విద్యుత్ భద్రతపై....
ఆర్మూర్లో న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలని డిమాండ్…
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు బుధవారం బార్ అసోసియేషన్ హాల్లో గోడ ప్రతులు (వాల్ పోస్టర్లు) విడుదల....
















