తాజా వార్తలు

సుపోషిత్ గ్రామ పంచాయితీ అభియాన్ కార్యక్రమం – నల్లూరులో పరిశీలన…..

September 2, 2025

  A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: ముప్కాల్ మండలంలోని నల్లూరు గ్రామంలో సుపోషిత్ గ్రామ పంచాయితీ అభియాన్ కార్యక్రమం భాగంగా నిజమాబాద్ జిల్లా కేంద్ర బృందం అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలించింది. ఈ సందర్భంగా గర్భిణీ....

తిరుపతి దేవాలయం టెంపుల్ మూసివేత…..

September 2, 2025

  ఎ9 న్యూస్, తిరుపతి ట్రస్ట్ ,సెప్టెంబర్ 2: చంద్ర గ్రహణం కారణంగా సెప్టెంబర్ 7వ తేదిన వీఐపీ దర్శన సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు. సెప్టెంబర్ 7వ తేదిన చంద్రగ్రహణం కారణంగా సాయంత్రం....

కవితపై బిఆర్ఎస్ కఠిన నిర్ణయం – పార్టీ నుంచి సస్పెన్షన్…..

September 2, 2025

  A9 న్యూస్ హైదరాబాద్‌: బిఆర్ఎస్‌లో నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ ఎమ్మెల్సీ కవితను పార్టీ నుండి సస్పెండ్‌ చేసింది. క్రమశిక్షణ కమిటీ నేరుగా తీసుకున్న ఈ నిర్ణయం పార్టీ లోపల, బయట....

నందీశ్వర గణేష్ మండలి వద్ద గణపతి రుద్ర హోమం……

September 2, 2025

  ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఐ, ఎంవిఐ.  ప్రత్యేక పూజలో పాల్గొన్న పాత్రికేయులు. A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని పెర్కిట్ కుక్కల గుట్ట, 20వ వార్డు నందీ కాలనీలో....

ధర్పల్లి మండలంలో కత్తెర పోట్ల కలకలం – నలుగురికి గాయాలు….

September 2, 2025

  A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో కత్తెర పోట్ల సంఘటన కలకలం రేపింది. ఎన్టీఆర్ కాలనీకి చెందిన వడ్ల దాసు అర్ధరాత్రి సమయంలో ఊహించని రీతిలో దాడి....

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో విద్యార్థుల ర్యాలీ…..

September 2, 2025

  ఎ9 న్యూస్, సంగారెడ్డి | సెప్టెంబర్ 2 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, ఈరోజు ఎస్ఎఫ్ఐ (స్టూడెంట్స్ ఫెడరేషన్....

చెరుకు ముత్యంరెడ్డి ఆరో వర్ధంతి వేడుకలు….

September 2, 2025

  ఎ9 న్యూస్ ,దుబ్బాక, సెప్టెంబర్ 2: దుబ్బాక అభివృద్ధి ప్రదాత పేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన దివంగత మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి గారి ఆరవ వర్ధంతి....

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి యువత భారతీయ జనతా పార్టీలో చేరికలు…..

September 2, 2025

  ఎ9 న్యూస్ ,మాసాయిపేట, సెప్టెంబర్ 2 : గ్రామాలలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి యువత భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారని జిల్లా అధ్యక్షులు వాల్దాస్ వాళ్ళ మల్లేష్....

సచివాలయంలో “పనుల జాతర – 2025” ఫోటో ఆల్బమ్‌ను మంత్రి సీతక్క ఆవిష్కరించారు…..

September 2, 2025

  సచివాలయంలో “పనుల జాతర – 2025” ఫోటో ఆల్బమ్‌ను మంత్రి సీతక్క ఆవిష్కరించారు.   పనుల జాతర కార్యక్రమం కింద రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలను చిత్రరూపంలో అందించేలా పంచాయతీరాజ్....

హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం…..

September 2, 2025

  జక్రాన్ పల్లి మండలంలోని హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో భాగంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా వినాయక చవితి పండుగను పురస్కరించుకొని....

Previous Next