తాజా వార్తలు

11 ఏళ్లు.. 3 నోటిఫికేషన్లు.. కానీ ఇంకా ఒకే ఒక్క నియామకమూ లేదు”…..

September 11, 2025

గ్రూప్-1 నియామకాలు తెలంగాణలో ఎంత సంక్లిష్టంగా మారిపోయాయో, టీఎస్‌పీఎస్సీ (TSPSC) వ్యవస్థపై అభ్యర్థుల్లో ఉన్న అసంతృప్తి ఎంత తీవ్రంగా ఉందో స్పష్టంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని ముఖ్యమైన పాయింట్లను సంక్షిప్తంగా విశ్లేషిస్తాను: ✅....

అన్సన్ పల్లి లో మలేరియా చెకబ్ క్యాంపు….

September 10, 2025

  A9 న్యూస్ ప్రతినిధి ఇందల్వాయి: ఇందల్వాయి మండలంలోని,అన్సన్ పల్లి : గ్రామ పంచాయితీ పరిధిలో గ్రామ ప్రజలకు మలేరియా చెకబ్ చేసారు. 30 మందికి చెకబ్ చేయగా ఎవరికికూడా పాజిటివ్ రాలేదు.అలాగే డెంగ్యూ....

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి – ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ…..

September 10, 2025

  A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్‌: ఆర్మూర్ మండల కేంద్రంలోని సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు....

తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి ఘనంగా నిర్వహణ….

September 10, 2025

  చేగుంట మండలం, కరీంనగర్ గ్రామంలో తెలంగాణ ఉద్యమంలో ప్రఖ్యాతి పొందిన వీరవనిత చాకలి ఐలమ్మ గారి వర్ధంతిని పురస్కరించుకొని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తాజా....

యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సొప్పరి వినోద్ జన్మదిన వేడుకలు ఘనంగా-ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆధ్వర్యంలో……

September 10, 2025

జక్రాన్ పల్లి: నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆధ్వర్యంలో రూరల్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సొప్పరి వినోద్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. *అనునిత్యం ప్రజల కోసం పరితపిస్తూ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి....

లబ్ధిదారులకు మంజూరైన నూతన రేషన్ కార్డుల పంపిణి ….

September 10, 2025

  A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ: ముప్కాల్ మండల కేంద్రంలోని నల్లూరు గ్రామంలో లబ్ధిదారులకు మంజూరైన 45 రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగిందిగత 10 సంవత్సరాలు పాలనలో లబ్ధిదారులకు రేషన్ కార్డు ఇవ్వడం....

ప్రతి పాస్టర్ కు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలి ……

September 10, 2025

  జిల్లాఅధ్యక్షులు మోసెస్: ప్రభుత్వాన్ని కోరిన పాస్టర్ల జిల్లా అధ్యక్షులు న్యూటన్ పిట్ట మోసెస్, తూప్రాన్, మెదక్ జిల్లా చేగుంట మండలం మంగళవారం నాడు పాస్టర్ల మెదక్ జిల్లా అధ్యక్షులు పిట్ట న్యూటన్ మోసెస్,....

కాలోజి సేవలు చిరస్మరణీయమైన్నవి: డిఆర్ఓ భుజంగరావు…..

September 10, 2025

  మెదక్, 10 సెప్టెంబర్ 2025 స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రజాకవి కాలోజి నారాయణరావు అందించిన సేవలు చిరస్మరణీయమని జిల్లా రెవెన్యూ అధికారి (డిఆర్ఓ) భుజంగరావు పేర్కొన్నారు. కాలోజి జయంతిని పురస్కరించుకొని జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన....

భారత ఉపరాష్ట్రపతి గా రాధాకృష్ణన్….

September 9, 2025

  హైదరాబాద్:సెప్టెంబర్ 09 భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణ గెలుపొందారు మొత్తం 781 మంది సభ్యులకు గాను 767 మంది పార్లమెంటు సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. భారత....

అనుమతి లేకుండా వేసిన బోరు సీజ్ చేసిన ఎంపీడీవో….

September 9, 2025

  ఇందల్వాయి మండలం పరిధిలోని తిర్మాన్‌పల్లి గ్రామపంచాయతీ లో కొందరు వ్యక్తులు గ్రామపంచాయతీ అనుమతి లేకుండా అక్రమంగా బోరు బావి (borewell) తవ్విన విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. దీన్ని మానవ తెలంగాణ పత్రిక....

Previous Next