తాజా వార్తలు
మాసాయిపేట లో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం…..
ఎ9 న్యూస్, మాసాయిపేట, సెప్టెంబర్ 14: మెదక్ జిల్లా మాసాయిపేట గ్రామంలో గ్రీన్ హౌస్ పార్క్ లో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు పుటం....
పెండింగ్ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలి….
మాసాయిపేటలో ఎంపీ రఘునందన్ రావు కు వినతిపత్రం. ఎ9 న్యూస్ – మాసాయిపేట, సెప్టెంబర్ 14: మాసాయిపేట మండల అభివృద్ధి కోసం ఎదురవుతున్న ప్రధాన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ, మెదక్ పార్లమెంట్ సభ్యులు....
నగరంలో జింక మాంసం కలకలం..
ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు.. హైదరాబాద్: నగరంలో జింక మాంసం కలకలం రేపింది. టోలిచౌకిలో జింక మాంసం అక్రమ రవాణాను అధికారులు బట్టబయలు చేశారు. పక్కా సమాచారం మేరకు మావిన్ క్లాసిక్ అపార్ట్మెంట్....
మరోసారి చర్చలు.. విఫలమైతే రేపటి నుంచి కాలేజీలు బంద్…..
హైదరాబాద్:సెప్టెంబర్ 14: తెలంగాణలో తేదీ 15 సోమవారం నుంచి వృత్తి విద్యా కళాశాలలను నిరవధికంగా బంద్ చేస్తామని,తెలంగాణ ఉన్నంత విద్య సంస్థల ఫెడరేషన్ ఆదివారం సంచలన ప్రకటన చేసింది, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని....
గుర్తుతెలియని రైలు ఢీకొని రైతు దుర్మరణం…..
A9 న్యూస్ ప్రతినిధి – ఇందలవాయి: ఇందలవాయి మండలం గన్నారం గ్రామానికి చెందిన రైతు బద్దం రవీందర్ రెడ్డి (46) ఆదివారం ఉదయం రైలు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే… రవీందర్....
ధర్పల్లి లో షార్ట్ సర్క్యూట్ తో రోడ్డున పడ్డ రెండు కుటుంబాలకు నిత్యవసర సరుకుల పంపిణీ…..
A9 న్యూస్ ప్రతినిధి, నిజామాబాద్ రూరల్: ధర్పల్లి గ్రామంలోని గోసంగి కాలనీలో రెండు నివాస గృహాలు కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా కాలిపోయి రెండు కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డాయి. విషయం తెలిసి....
ఎస్బిఐ లో 122 స్పెషలిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్…..
హైదరాబాద్:సెప్టెంబర్ 14 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబాయి రెగ్యులర్ ప్రాదిపాదికన ఖాళీగా ఉన్న 122 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఇందులో మేనేజర్, డిప్యూటీ....
రోడ్లపై చెత్త వేస్తే 8 రోజులు జైలు శిక్ష…..
హైదరాబాద్:సెప్టెంబర్ 14 హైదరాబాద్లో రోడ్డుపై చెత్త వేయడం సర్వసాధార ణమే కదా! అని తేలికగా తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త. ఇకపై అలా చేస్తే జరిమానాతో సరిపోదు, ఏకంగా 8 రోజుల పాటు.. జైలు....
బిజెపి సేవా పక్షం మండల స్థాయి సమావేశం
A9 న్యూస్ నర్సాపూర్: మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలో సేవా పక్షం మండల స్థాయి కార్యశాల మండల అధ్యక్షుడు నీలి నగేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా బీజేపీ అధ్యక్షులు....
బంగారం ధరల పెరుగుదలతో స్వర్ణకారులు ఆర్థిక ఇబ్బందులు – విశ్వకర్మ మహాసభ అండగా
A9 న్యూస్ ప్రతినిధి సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం ఓగులాపూర్ గ్రామానికి చెందిన ముండరాయి సత్యం చారి బంగారం ధరలు విపరీతంగా పెరగడంతో పనులు లేక ఆర్థిక ఇబ్బందులు తాళలేక మూడు....
















