తెలంగాణ
మరోసారి చర్చలు.. విఫలమైతే రేపటి నుంచి కాలేజీలు బంద్…..
హైదరాబాద్:సెప్టెంబర్ 14: తెలంగాణలో తేదీ 15 సోమవారం నుంచి వృత్తి విద్యా కళాశాలలను నిరవధికంగా బంద్ చేస్తామని,తెలంగాణ ఉన్నంత విద్య సంస్థల ఫెడరేషన్ ఆదివారం సంచలన ప్రకటన చేసింది, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని....
గుర్తుతెలియని రైలు ఢీకొని రైతు దుర్మరణం…..
A9 న్యూస్ ప్రతినిధి – ఇందలవాయి: ఇందలవాయి మండలం గన్నారం గ్రామానికి చెందిన రైతు బద్దం రవీందర్ రెడ్డి (46) ఆదివారం ఉదయం రైలు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే… రవీందర్....
ధర్పల్లి లో షార్ట్ సర్క్యూట్ తో రోడ్డున పడ్డ రెండు కుటుంబాలకు నిత్యవసర సరుకుల పంపిణీ…..
A9 న్యూస్ ప్రతినిధి, నిజామాబాద్ రూరల్: ధర్పల్లి గ్రామంలోని గోసంగి కాలనీలో రెండు నివాస గృహాలు కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా కాలిపోయి రెండు కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డాయి. విషయం తెలిసి....
ఎస్బిఐ లో 122 స్పెషలిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్…..
హైదరాబాద్:సెప్టెంబర్ 14 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబాయి రెగ్యులర్ ప్రాదిపాదికన ఖాళీగా ఉన్న 122 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఇందులో మేనేజర్, డిప్యూటీ....
రోడ్లపై చెత్త వేస్తే 8 రోజులు జైలు శిక్ష…..
హైదరాబాద్:సెప్టెంబర్ 14 హైదరాబాద్లో రోడ్డుపై చెత్త వేయడం సర్వసాధార ణమే కదా! అని తేలికగా తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త. ఇకపై అలా చేస్తే జరిమానాతో సరిపోదు, ఏకంగా 8 రోజుల పాటు.. జైలు....
బిజెపి సేవా పక్షం మండల స్థాయి సమావేశం
A9 న్యూస్ నర్సాపూర్: మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలో సేవా పక్షం మండల స్థాయి కార్యశాల మండల అధ్యక్షుడు నీలి నగేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా బీజేపీ అధ్యక్షులు....
బంగారం ధరల పెరుగుదలతో స్వర్ణకారులు ఆర్థిక ఇబ్బందులు – విశ్వకర్మ మహాసభ అండగా
A9 న్యూస్ ప్రతినిధి సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం ఓగులాపూర్ గ్రామానికి చెందిన ముండరాయి సత్యం చారి బంగారం ధరలు విపరీతంగా పెరగడంతో పనులు లేక ఆర్థిక ఇబ్బందులు తాళలేక మూడు....
చేగుంట ప్రభుత్వ కళాశాల ఫ్రెషర్స్ డే
*చేగుంట ప్రభుత్వ కళాశాల ఫ్రెషర్స్ డే… *దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి…. A9 న్యూస్ చేగుంట: మెదక్ జిల్లా చెగుంట పట్టణం ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు శుక్రవారం....
ఈఎంఐ కట్టలేదా? ఇక మీ ఫోన్ లాక్ అయ్యే ప్రమాదం! – ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు సిద్ధం…
రుణం తీసుకుని మొబైల్ ఫోన్ కొనుగోలు చేసి, బకాయిలు చెల్లించని వినియోగదారుల ఫోన్లను దూరం నుంచే లాక్ చేసే అవకాశం ఉన్న నూతన మార్గదర్శకాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సిద్ధం....
నర్సాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి పరామర్శ….
ఎ9 న్యూస్, మాసాయిపేట ,సెప్టెంబర్12 : మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి ఇటీవల మాసాయిపేట గ్రామంలో మరణించిన కుక్కదువ్వు అంజయ్య, శేషుని బాలమణి, శివంపేట పోచమ్మ మృతుల కుటుంబ సభ్యులను....














