తెలంగాణ
తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి ఘనంగా నిర్వహణ….
చేగుంట మండలం, కరీంనగర్ గ్రామంలో తెలంగాణ ఉద్యమంలో ప్రఖ్యాతి పొందిన వీరవనిత చాకలి ఐలమ్మ గారి వర్ధంతిని పురస్కరించుకొని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తాజా....
యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సొప్పరి వినోద్ జన్మదిన వేడుకలు ఘనంగా-ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆధ్వర్యంలో……
జక్రాన్ పల్లి: నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆధ్వర్యంలో రూరల్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సొప్పరి వినోద్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. *అనునిత్యం ప్రజల కోసం పరితపిస్తూ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి....
లబ్ధిదారులకు మంజూరైన నూతన రేషన్ కార్డుల పంపిణి ….
A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ: ముప్కాల్ మండల కేంద్రంలోని నల్లూరు గ్రామంలో లబ్ధిదారులకు మంజూరైన 45 రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగిందిగత 10 సంవత్సరాలు పాలనలో లబ్ధిదారులకు రేషన్ కార్డు ఇవ్వడం....
ప్రతి పాస్టర్ కు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలి ……
జిల్లాఅధ్యక్షులు మోసెస్: ప్రభుత్వాన్ని కోరిన పాస్టర్ల జిల్లా అధ్యక్షులు న్యూటన్ పిట్ట మోసెస్, తూప్రాన్, మెదక్ జిల్లా చేగుంట మండలం మంగళవారం నాడు పాస్టర్ల మెదక్ జిల్లా అధ్యక్షులు పిట్ట న్యూటన్ మోసెస్,....
కాలోజి సేవలు చిరస్మరణీయమైన్నవి: డిఆర్ఓ భుజంగరావు…..
మెదక్, 10 సెప్టెంబర్ 2025 స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రజాకవి కాలోజి నారాయణరావు అందించిన సేవలు చిరస్మరణీయమని జిల్లా రెవెన్యూ అధికారి (డిఆర్ఓ) భుజంగరావు పేర్కొన్నారు. కాలోజి జయంతిని పురస్కరించుకొని జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన....
భారత ఉపరాష్ట్రపతి గా రాధాకృష్ణన్….
హైదరాబాద్:సెప్టెంబర్ 09 భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణ గెలుపొందారు మొత్తం 781 మంది సభ్యులకు గాను 767 మంది పార్లమెంటు సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. భారత....
అనుమతి లేకుండా వేసిన బోరు సీజ్ చేసిన ఎంపీడీవో….
ఇందల్వాయి మండలం పరిధిలోని తిర్మాన్పల్లి గ్రామపంచాయతీ లో కొందరు వ్యక్తులు గ్రామపంచాయతీ అనుమతి లేకుండా అక్రమంగా బోరు బావి (borewell) తవ్విన విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. దీన్ని మానవ తెలంగాణ పత్రిక....
15 రోజులు క్రితం మృతి చెందిన వ్యక్తి శవం – కుటుంబ సభ్యుల ఫిర్యాదు లేదు….
ఇందల్వాయి మండలం, సెప్టెంబర్ 9 (A9 న్యూస్): ఇందల్వాయి మండలంలోని తిర్మన్పల్లి గ్రామంలో వలస వచ్చిన సూర్యనారాయణ అనే వ్యక్తి కుళ్లిపోయిన స్థితిలో మృతి చెంది ఉన్నారు. ఆయన కొడుకు రమేష్ తెలిపిన....
వన్నెల్(బి) పాఠశాలలో తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలు….
ప్రముఖ తెలంగాణ కవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా చిమ్మపూడి ఫౌండేషన్, హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో వన్నెల్(బి) ఉన్నత పాఠశాలలో జరిగిన తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వివిధ సాహితీ పోటీలను....
ఉచిత హోమియో వైద్య శిబిరం….
దర్పల్లి మండలంని గోవింద్ పల్లి గ్రామంలో ప్రత్యేకంగా మంగళవారం రోజున ఉదయం 9 గం..లకు ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో ఉచిత హోమియో వైద్య శిబిరం ప్రారంభమైనది. దీనిలో అన్ని రకాల వ్యాధులకు పరీక్షలు....














