తెలంగాణ
ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనలకు చెక్!…
హైదరాబాద్ :అక్టోబర్ 22 స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలన్న నిబంధనను ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వము ఆర్డినెన్స్ జారీ చేయనుంది, ఈ మేరకు తెలంగాణ పంచాయతీ....
జూబ్లీహిల్స్ ఎలక్షన్.. నవీన్ యాదవ్కు బిగ్ షాక్…
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ట్విస్టుల మీద ట్విస్టులు నెలకొంటున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ భార్య కాదంటూ ఆయన మొదటి భార్య కుమారుడు ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాడు. ఈ వివాదం....
తెలంగాణలో చెక్ పోస్టులు ఎత్తివేస్తూ ఉత్తర్వులు….
హైదరాబాద్:అక్టోబర్ 22 తెలంగాణలో రవాణాశాఖ చెక్పోస్టులు తొలగిస్తూ రవాణాశాఖ చెక్ పోస్టుల విషయంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ట్రాన్స్ పోర్ట్ చెక్ పోస్ట్ లను తక్షణమే....
ముగిసిన జూబ్లీహిల్స్ నామినేషన్ల ప్రక్రియ….
హైదరాబాద్:అక్టోబర్ 22 జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ ప్రక్రియ ముగిసింది, గతంలో లేని విధంగా ఈసారి 300కు పైగా నామినేషన్లు దాఖలు అయ్యాయి, మంగళవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3....
రెండేళ్లలో ఆసుపత్రి నిర్మాణ పనులు పూర్తి చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి….
హైదరాబాద్: అక్టోబర్ 22 రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా తీసుకున్న ఉస్మాని యా నూతన ఆసుపత్రి నిర్మాణ పనులు రెండేళ్లలో పూర్తి చేయాలని ముఖ్య మంత్రి ఎ.రేవంత్ రెడ్డి, బుధవారం అధికారులను ఆదేశించారు.....
తెలంగాణ చెక్ పోస్టులపై ఏసీబీ మెరుపు దాడులు: మూడు జిల్లాల్లో నగదు స్వాధీనం…..
తెలంగాణలోని పలువురు రవాణా శాఖ చెక్ పోస్టులపై ఏసీబీ అధికారులు అకస్మాత్తుగా మెరుపు దాడులు నిర్వహించారు. అవినీతిని అరికట్టే దిశగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకేసారి మహబూబ్ నగర్, సంగారెడ్డి, కామారెడ్డి,....
వరంగల్ జిల్లాలో ఏసీబీ అధికారుల పేరుతో ఘరానా మోసం….
*వరంగల్ జిల్లాలో ఏసీబీ అధికారుల పేరుతో ఘరానా మోసం!* ఆర్టీఏ అధికారుల నుంచి రూ.10.20 లక్షలు కాజేసిన దుండగులు. వరంగల్ జిల్లా:అక్టోబర్ 22: ప్రభుత్వ ఉద్యోగులే లక్ష్యం గా కొత్త తరహా మోసాలు వెలుగులోకి....
దీపావళి టపాసుల అమ్మకాలు రికార్డ్ బ్రేక్!
హైదరాబాద్:అక్టోబర్ 22: ఈ ఏడాది దీపావళి పండుగ సీజన్ అమ్మకాల్లో సరికొత్త రికార్డు నమోద యింది, కాన్ఫేడరేషన్,ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అందించిన సమాచారం ప్రకారం…దీపావళి పండుగ వేళ దేశం ఆర్థికంగానూ వెలిగిపోయినట్లు....
నల్గొండలో మత్తు టాబ్లెట్లు కలకలం….
నల్గొండ పట్టణంలో మత్తు టాబ్లెట్లు విక్రయిస్తున్న ఇద్దరు ప్రధాన నిందితులు, వాటిని సేవిస్తున్న ఐదుగురు వినియోగదారులను ఈగల్ టీమ్ పోలీసులు అరెస్టు చేశారు. వాహన తనిఖీల్లో ప్రధాన నిందితుడు జబీ ఉల్లా పట్టుబడ్డాడు.....
రుక్మాపూర్ ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులకు ఇసుక పర్మిషన్….
పిఎసిఎస్ చైర్మన్ మేకల పరమేష్ కు కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు. ఎ9 న్యూస్, చేగుంట, అక్టోబర్ 21: మెదక్ జిల్లా చేగుంట మండలం రుక్మాపూర్ గ్రామపంచాయతీ లో ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులకు పిఎ,సి,ఎస్, చైర్మన్....














