తెలంగాణ
పీఎం కిసాన్ నిధుల్లో గందరగోళం: భార్యభర్తలిద్దరికీ డబ్బులు, మృతుల ఖాతాలకు జమ….
31 లక్షల అనుమానాస్పద ఖాతాలు గుర్తించిన కేంద్రం – రాష్ర్టాలకు తక్షణమే తనిఖీల ఆదేశం. దేశంలోని అర్హ రైతులకు కేంద్రం అందిస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ అమలులో భారీ....
కమ్మర్ పల్లి మండలంలోని బషీరాబాద్ ఐటిఐ కళాశాలను సందర్శించిన కలెక్టర్….
హైదరాబాద్ పల్స్ న్యూస్ అక్టోబర్ 14, (బాల్కొండ) నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండలంలోని బషీరాబాద్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పరిశ్రమిక శిక్షణ కేంద్రాన్ని (ఐటీఐ) జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం సందర్శించారు.....
కృష్ణవేణి పాఠశాల బస్సు కిందపడి మూడేళ్ల చిన్నారి దుర్మరణం…..
హైదరాబాద్ పల్స్ న్యూస్, అక్టోబర్ 14 (బాల్కొండ): నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలోని రహత్నగర్ గ్రామంలో సోమవారం ఉదయం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో మూడు సంవత్సరాల చిన్నారి మృతి చెందడం గ్రామంలో తీవ్ర....
మోర్తాడ్ బాలికల పాఠశాలలో క్రీడా దుస్తులు వితరణ ….
హైదరాబాద్ పల్స్ న్యూస్ అక్టోబర్ 14, (బాల్కొండ) నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినుల క్రీడా ప్రతిభను ప్రోత్సహించే లక్ష్యంతో రాజరాజేశ్వర ఆగ్రో ఏజెన్సీ....
జర్నలిస్టులపై దురుసుగా ప్రవర్తించిన కానిస్టేబుల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్….
ఆర్మూర్, అక్టోబర్ 14 (A9 న్యూస్): జర్నలిస్టులపై దురుసుగా ప్రవర్తించిన కానిస్టేబుల్పై తక్షణ చర్యలు చేపట్టాలని ఆర్మూర్ ప్రెస్ క్లబ్, నవనాథపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్కి వినతిపత్రం....
అక్టోబర్ 14న తెలంగాణ బంద్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం బీసీ రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై తెలంగాణ హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరసనగా 2025, అక్టోబర్ 14న బీసీ సంఘాలు తెలంగాణ....
రాజ్యాంగ పరంగా లౌకిక వాదంగా పరిష్కారం చేసుకోవాలి….
నిరుపేదల హక్కుల సాధన సమితి సిద్దిపేట జిల్లా కన్వీనర్ మూర్తి ఆగి రెడ్డి ఎ9 న్యూస్ ,సిద్దిపేట, అక్టోబర్ 13: ప్రియమైన మేధావులారా ప్రజాస్వామ్యవాదులారా చట్టబద్ధ పరిపాలకులారా ఈరోజు ఈ దేశంలో ఒక....
లొంగి పోయిన ʹమావోయిస్టుʹలకు మావోయిస్టు పార్టీ విజ్ఞప్తి…..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మావోయిస్టుల ప్రకటన. భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) పశ్చిమ్ సబ్ జోనల్ బ్యూరో గడ్ చిరోలీ మహారాష్ట్ర , అధికార ప్రతినిధి కే. శ్రీనివాస్విడుదల చేసిన ప్రకటన....
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనము 2010-2011…..
జక్రాన్ పల్లి మండలంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో విద్యార్థులు మాట్లాడుతూ దాదాపు 15సంవత్సరాల తర్వాత అందరిని కలిసినందుకు సంతోషంగా ఉందని అన్నారు,అలాగే చదువు....
తెలంగాణ ఆర్టిఐ అధ్యక్షురాలను శాలువాతో సన్మానం చేసిన సభ్యులు….
ఎ9 న్యూస్ హైదరాబాద్ అక్టోబర్ 12 మెదక్ జిల్లా ఆర్టిఐ జనరల్ సెక్రెటరీ రవీంద్ర భారతి లో జరిగిన సమావేశంలో జాతీయ అధ్యక్షులు, చంటి ముదిరాజ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సూర స్రవంతి....















