A9 News

శ్రీ శ్రీ వీరన్న (చిప్ప మహారాజ్) 40వ మహా యజ్ఞం ఘనంగా….

On: April 28, 2026

  A9 న్యూస్ రిపోర్టర్ జక్రాన్ పల్లి: జక్రాన్ పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ (చిప్ప మహారాజ్) 40వ యజ్ఞం గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు,ప్రతీ....

వడ్ల కుప్పను ఢీకొని ఒకరు మృతి….

On: April 26, 2026

  A9 న్యూస్ రిపోర్టర్ జక్రాన్ పల్లి: జక్రాన్ పల్లి మండలంలోని బాల్ నగర్ కి చెందిన శివరాత్రి లక్ష్మణ్,లక్ష్మీ ఈనెల 23న రాత్రి బైక్ పై వెళ్తు సికింద్రాపూర్ వద్ద వడ్ల కుప్పను....

పసుపు రైతులకు కార్విన్ అగ్రిటెక్ వారి సన్మానం……

On: April 24, 2026

  A9 news నాణ్యమైన పసుపు పంట రైతుకు మంచి ఆదాయం ఇవ్వగలిగే ముఖ్యమైన పంటల్లో ఒకటి. పసుపు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఔషధ గుణాలు కలిగి ఉండటం వల్ల మార్కెట్లో ఎప్పుడూ....

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తాత్కాలికంగా డ్రైవర్లు, కండక్టర్ల నియామకం….

On: April 23, 2026

  A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఆర్మూర్ డిపోలో తాత్కాలికంగా డ్రైవర్లు, కండక్టర్లను నియమిస్తున్నట్లు డిపో మేనేజర్ మల్లేశయ్య తెలిపారు. డ్రైవర్ పోస్టుకు హెవీ....

డ్రైవర్లు కావలెను…

On: April 23, 2026

  ఆర్మూర్: ఆర్టీసీ సమ్మె కారణంగా ఆర్టీసీ బస్సులను నడుపుటకు గాను కనీసం ఐదు సంవత్సరముల నుండి రెండు సంవత్సరముల వరకు హెవీ మోటార్ వెహికల్స్, బస్సులు, లారీలు నడిపిన అనుభవం కలిగిన డ్రైవర్లు....

ఉపాధి హామీ సిబ్బందికి తీపి కబురు….

On: April 23, 2026

  *రూ.కోటి వరకు ప్రమాద బీమా వర్తింపు. *వేతన బకాయిల కింద రూ.78కోట్లు విడుదల. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిధిలో పనిచేస్తున్న సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రంలోని....

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు కేబినెట్ సమావేశం…..

On: April 23, 2026

  ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై చర్చ!. హైదరాబాద్:ఏప్రిల్ 23: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృత రూపం దాల్చింది, తమ డిమాండ్ల సాధన కోసం కార్మికులు చేపట్టిన సమ్మె నే....

గవ్వలపల్లిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం…

On: April 20, 2026

గవ్వలపల్లి, ఏప్రిల్ 20 సోమవారం చిన్న శంకరంపేట మండలంలోని గవ్వలపల్లిలో ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ భూపాల్ సిద్ధి రాములు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు....

తెలంగాణలో 9 మంది ఐపీఎస్‌ అధికారుల బదిలీలు….

On: April 19, 2026

  హైదరాబాద్‌:ఏప్రిల్‌ 18 తెలంగాణ లో పలువురు ఐపీఎస్, అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది, ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు శని వారం రాత్రి ఉత్తర్వులను జారీ చేశారు. ఆసిఫాబాద్‌ ఏఎస్పీ....

ఈనెల 20 నుంచి ఓపెన్ టెన్త్,ఇంటర్, పరీక్షలు…..

On: April 18, 2026

  హైదరాబాద్:ఏప్రిల్ 18 తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ విద్యాపీఠం టాస్ ఆధ్వర్యంలో నిర్వహించే ఓపెన్ టెన్త్,ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించను న్నట్లు టాస్ డైరెక్టర్ పీవీ....

Previous Next